వ్యవసాయం లాభసాటిగా మారాలంటే పెట్టుబడులు తగ్గాలి. దిగుబడులు పెరగాలి. నాణ్యంగా ఉండాలి. పంటకు మార్కెట్లో మంచి ధర రావాలి. అప్పుడే రైతన్న ఆరుగాలం కష్టానికి ఫలితం ఉంటుంది.
ఉపాధి హామీ పథకానికి కేంద్రం తిలోదకాలు ఇస్తున్నది. 2022-23లో 5 కోట్లకు పైగా జాబ్ కార్డులను రద్దు చేసినట్టు కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం పార్లమెంట్లో వెల్లడించారు.
జిల్లాలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా ఊతమివ్వనున్నది. మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులు భరిస్తూ.. సాగు రైతులకు బిందుసేద్యం పరికరాలను రాయితీపై అందించనున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని, ఇందుకు అవసరమైన పెట్టుబడిని కూడా రైతులకు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తొమ్మిదో విడత హరితహారంలో భాగంగా చెరువులు, కాల్వల వెంట మొక్కల పెంపకం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.గురువారం కలెక్టరేట్లో ఉపాధి హామీ పథకం, ఓడీఎఫ్ ప్లస్ స్వ�
Minister Errabelli Dayakar | ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar rao) ఆరోపించారు.
బీజేపీ గొప్పలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఆశావర్కర్లు అన్నమో రామచంద్రా అని అక్రోశిస్తున్నారు. నాలుగు నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవటంతో తినటానికి తిండి లేక అలమటిస్తున్నా�
ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం నర్సంపేట పట్టణం సర్వాపురం 4వ, 5వ వార్డు, ద్వారకపేట 6వ, 7వ వార్డులో ఉత్తర యుద్ధం కా�
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానించాలని సీఎం కేసీఆర్ శాసనసభలో చేసిన తీ�
ఉపాధి హామీ కూలీల వేసవి భత్యానికి కేంద్ర ప్రభు త్వం ఎగనామం పెట్టింది. ప్రతి సంవత్స రం ఫిబ్రవరి నుంచి మే వరకు కూలీలకు అదనంగా ఇచ్చే వేసవి భృతి ఇవ్వడం లే దు. కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదా? గ్రామీణ పేదల కడుపు కొట్టే చర్యలకు పూనుకున్నదా? నూతన నిబంధనలు తీసుకొచ్చి కూలీలు పనికి రాకుండా అడ్డుకుంటున్నదా?
: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నది. కేంద్రం విధించిన అడ్డగోలు నిబంధనలతో కూలీలు ఉపాధి పనులకు వచ్చేందుకే జంకుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ నివేదికలు స్పష్ట�
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ప థకం ద్వారా ఉమ్మడి వీపనగండ్ల మండలంలో 12 ఏండ్ల నుంచి దా దాపు 1,500 మంది రైతులు.. 3,500 ఎకరాల్లో మామిడి తోటల ను సాగుచేస్తున్నారు.
ఉపాధిహామీ పథకానికి మంగళం పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. కొన్ని సంవత్సరాలుగా ఉపాధిహామీకి బడ్జెట్లో నిధుల కోత పెడుతున్న కేంద్రం తాజాగా పనిదినాల మంజూరీలోనూ గణనీయంగా కోత పెట్టింది.
ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కార్మిక, పౌర సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామాల్లో పేదలకు ఆర్థికంగా అండగా ఉంటున్న ఈ పథకాన్ని కాపాడుకొనేందుక�