ఉపాధి హామీ పథకంలో కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఫలితాల్లో ముందంజలో నిలిచింది. ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కువ మంది క�
గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో కూలీల సంఖ్యను పెంచుతూ పనులను పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారు�
వలసలను నివారించి, స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం అనేక మందికి పని కల్పిస్తున్నది. సగటున కూలీకి 100 రోజులు పనికల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టగా.. ది
జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం పల్లెల ప్రగతిని అడ్డుకుంటున్నది. ఏడాది కాలంగా మెటీరియల్ నిధులు పెండింగ్లో పెట్టి నాన్చుతున్నది. సుమారు 500 పనులకు సంబంధించి రూ. 19 కోట్ల బిల్ల
శాఖాపరమైన లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తూ మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. గ్రామాల అభివృద్ధిపై జిల్లాలోని ఎ�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెల్లిస్తున్న రోజువారీ వేతనాలు అసమతుల్యంగా ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. పెరుగుతున్న జీవన వ్యయానికి, వేతనాలకు పొంతన లేదని తెలిపింది. ఈ కారణంగా ఈ పథకంల
పంచాయతీల్లో చేపట్టిన పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని డీఆర్డీవో ప్రభాకర్ హెచ్చరించారు. మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై గురువారం ఎంపీడీవో కార్యాలయ ఆ�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 17 రూరల్ మం డలాల పరిధిలో 468 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. 1.70 లక్షల ఉపాధి హామీ జాబ్కార్డులు ఉండగా.. 3.42 లక్షల మంది కూలీలు ఉన్నారు.
ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. పనిదినాలు కల్పించడంలో జిల్లా ముందంజలో నిలిచినా పూర్తిస్థాయిలో జాబ్కార్డులున్న కూలీలందరికీ జిల్లా యంత్రాంగం పని కల్పించల
ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం కావాలనే నీరుగార్చుతున్నదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ఈ పథకానికి నిధులను విడుదల చేయకుండా పరోక్షంగా నామరూపాలు లేకుం డా చేయడానికి ప్రయత్నిస్తున్నదని తెలిపారు.
కేసీఆరే తెలంగాణకు గ్యారంటీ, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ సమాజానికి వారంటీ అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని చిమ్మపుడి, కోటపాడు గ్రామాల్లో రూ.2.42 కోట్ల అభివృద్ధి పనులకు మంత్