కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గత నాలుగేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువ
Telangana | భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఏడాదికి 12,000 ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం కోతలు, కొర్రీల పేరుతో పథకానికి నీరుగార్చుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నారాయణపేట జిల్లా మరికల్ మండలకేంద్రంలో చివరి మజిలీకి ఇక్కట్లు తప్పడం లేదు. మరికల్ మండల కేంద్రంలోని నాయీబ్రాహ్మణ శ్మశానవాటిక వద్దకు మృతదేహాన్ని పూడ్చేందుకు తీసుకెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. మరికల్ �
ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతను, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన సామాజిక తనిఖీ (సోషల్ ఆడిటింగ్) గవర్నింగ్ బోర్డు నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది.
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తామే తెచ్చామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, మన రాష్ట్రంలో ఈ పథకం అమలులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి టీ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్, పార్ట్టైం ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. దాదాపు సగటున 4-9 నెలలుగా వారికి వేతనాలు చెల్లించటం లేదు. ఇప్పటికే అందినకాడికి అప్పులు చేయగా, రాబోయే దసరా, దీపావళి పండుగలకు ఎట్
జిల్లాలోని చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక వృద్ధే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పండ్ల తోటలను పెంచేందుకు నిర్ణయించింద
ఉపాధి హామీ కూలీలకు పనిని కల్పించడంతోపాటు కూలిని సకాలంలో చెల్లించాలని డీఆర్డీవో పీడీ శ్రీలత అన్నారు. ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ 16వ విడత సమావేశాన్ని ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మంద
గ్రామీణ నిరుపేదలకు ఏడాదికి వంద రోజుల పనిని కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం అమల్లో అధికారుల ఉదాసీనతతో కూలీలు ఇబ్బంది పడు తున్నారు. కూలీలు పనిచేసే ప్రాంతాల్లో మౌలిక వసతులైన తాగునీరు, నీడ వసతి లే
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఫిబ్రవరి నుంచి వేసవిలో అదనపు భత్యం అందించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది సాఫ్ట్వేర్లో తలెత్తిన సమస్య కారణంగా అందని పరిస్థితులు నెలకొన్నాయి.
వేసవిలో పశువుల దాహం తీర్చడానికి గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద మండలంలోని అన్ని గ్రామాల్లో నీటి తొట్లను నిర్మించింది. తొట్ల నిండా నీరు నింపడంతో ఉదయం, సాయంత్రం పశువులు, గొర్రెలు, మేకలు తమ దాహార్తిని తీర్
ఉపాధిహామీ పథకం ఎత్తివేతకు కేంద్రం మరో కుట్రకు తెరతీసింది. ఓ వైపు కూలి పెంచినట్టుగా చెబుతూనే, మరోవైపు చెల్లింపుల ఆధారంగానే కాంపోనెంట్ నిధులు విడుదల చేసేందుకు నిర్ణయించింది.
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను లక్ష్యం మేరకు లేబర్ సమీకరణ చేస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
వలసలను నిరోధించేందుకు, స్థానికంగానే కూలీలకు ఉపాధి పనులు కల్పించేందుకు 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం(యూపీఏ) ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పటి కేంద్ర ప్రభుత్వం(ఎన్డీఏ) తూట్లు పొడుస్తోంది.