రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి పడకేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గత ఏడాది ఆగస్టు నుంచి కేంద్ర గ్రాంట్స్ నిలిచిపోయాయి.
Employment Guarantee Work | కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎన్ఐసి సాఫ్ట్వేర్ను 2021 నుంచి అమలు చేస్తున్న విషయం విదితమే. అప్పటి నుంచి ఉపాధి పనులకు సంబంధించి నిబంధనలలో అనేక మార్పులు తీసుకొచ్చారు. రెండు వారాలుగా వేసవి నేపథ్యంలో �
పల్లెల్లో వలసలను నివారించి స్థానికంగా పనులు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొప్ప పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం. ఈ పథకం కింద పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు ప�
గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్లు వేణు
ప్రజలపై పన్నుల భారం తగ్గించాలని, పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలు వైరాలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం
She Team | ఇవాళ గర్రెపల్లిలో ఉపాధి హామీ పథకంలో పనులను చేస్తున్న మహిళలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై , యాంటీ డ్రగ్స్పై అవగాహన �
ఉపాధిహామీ పథకం అమలుపై ఆది నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం కొత్త కొత్త కొర్రీలు పెడుతూ నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నది. కొన్నేళ్లుగా పనిదినాలను తగ్గించుకుంటూ వస్తున్నది. ఇదే కోవ�
Employment guarantee scheme | మునుగోడు మండల పరిధిలోని పులి పులుపుల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు ఎండీ జా�
Employment Guarantee | బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులు తక్కువగా ఉండడంతో ఉపాధి హామీ పనులు చేసేందుకు కూలీలు తరలివస్తున్నారు.
మండలంలోని ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కొనసాగుతున్నాయి. వలసల నివారణ కోసం కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కొనసాగిస్తున్నారు.
మండలంలోని చిన్న తాండ్రపాడు గ్రామంలో 2023-24 సంవత్సరం లో జరిగిన ఉపాధిహామీ పనిలో భారీగా అవకతవకలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి తల్లి కుటుంబ స భ్యులతో
పేద కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.
మున్సిపాలిటీ అప్గ్రేడ్ ప్రభావం ఉపాధిహామీ కూలీలపై పడింది. ప్రభుత్వ పథకాలకు వారిని దూరం చేసింది. పనుల కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. అశ్వారావుపేట మేజర్ గ్రామపంచాయతీలో పేరాయిగూడెం, గు
అర్హులైన కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధిహామీ పథకం మహిళా కూలీలు చండ్రుగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ పథకం మహిళా కూలీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.