ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కార్మిక, పౌర సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామాల్లో పేదలకు ఆర్థికంగా అండగా ఉంటున్న ఈ పథకాన్ని కాపాడుకొనేందుక�
ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ దేశంలోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఇక్కడి పారదర్శక విధానాన్ని పలు రాష్ర్టాల ప్రతినిధులు పరిశీలించి ప్రశంసిస్తున్నారు.
ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తున్నది. అధునాతన సాఫ్ట్వేర్, కొత్త విధానాల వంకతో ‘ఉపాధి’ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడం, స్థానికంగా ఉపాధి కల్పించడానికి యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడాన్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బడ్జెట్ పత్రాలను దగ్ధ్దం చ
ఉపాధి హామీ పథకానికి కేంద్రం మరో కొర్రీ పెట్టింది. కూలీల పొట్ట కొట్టేలా నిబంధనలను రూపొందించింది. కూలీల హాజరు నమోదు చేయడానికి తీసుకొచ్చిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్(ఎన్ఎంఎంఎస్) యాప్ ఇప్�
మారుమూల గ్రామాల ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే లా అధికారులు కృషిచేయాలని నాగర్కర్నూల్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ రాములు అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి, స�
రైతులు పండించిన పంటలను ఆరబెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణానికి అవకాశం కల్పించింది.
అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే మం డలం మరింత అభివృద్ధి చెందుతుందని ఎం పీపీ డోకె రోజా రమణి అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో సోమవారం తన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిం�
ఆయిల్పామ్ సాగుతో లాభాలు పొందవచ్చని ఎంపీపీ మాలోత్ లక్ష్మీబీలూనాయక్ అన్నారు. శనివారం మండలంలోని కట్కూరులోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.