వరంగల్ : ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి, కూలీల
ఉపాధి హామీ కూలీల పొట్టకొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పటికే అనేక రకాల ఆంక్షలతో ఈ పథకాన్ని నీరుగార్చిన కేంద్రం.. బడ్జెట్లో రూ.25 వేల కోట్ల నిధులకు కోత పెట్టింది.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు పనులు జరిగేలా చూడనున్నారు. ప్రస్తుతం పొందుతున్న వేతనాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా పని గంటలను పెంచేందుకు కసరత్తు...
వేసవిలో అదనపు కూలికి చెక్ టెంట్, తాగునీటి నిధులు కట్ రైతులకు పనికొచ్చే పనులకు నై 31 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అమలు అమలుచేయాలని కేంద్రం ఆదేశం నరేగా స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం రాష్ట్ర సాఫ్ట్వేర్ సౌ�
నరేగా తరహాలో ప్రవేశపెట్టాలి: మంత్రి కేటీఆర్ డిమాండ్ పట్టణీకరణతోపాటే పెరిగే పేదరికం మొత్తం జనాభాలో పట్టణాల్లోనే 30% పట్టణ ఉపాధి హామీ కార్యక్రమానికి పార్లమెంటరీ కమిటీ, సీఐఐ సిఫారసు ఈ బడ్జెట్ సమావేశాల్ల
కేంద్రానికి తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, జనవరి 27 : రాష్ట్రంలో పీఎంజీఎస్వై రోడ్ల పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబె
ఏపీవోల క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, జనవరి 25 : ఉపాధి హామీ పనులు చేయడంలో తెలంగాణ ముందున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. 2021-22 ఆర
పంచాయతీ భవనాలు, కాలువల పూడికతీతకు వినియోగించాలి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్న మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జనవరి 17 : రాష్ట్రంలో పంచాయతీరాజ్,
విజయవంతంగా ఉపాధిహామీ పనులు పూర్తి ఉపాధి హామీ కూలీలతో పలు అభివృద్ధి పనులు పలువురికి నూతన కార్డులు జారీ.. కీసర, జనవరి 16 : కీసర మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధిహామీ పనులు విజయవంతంగా పూర్తి చేశామని అధికారులు త
దేశంలోనే తెలంగాణ ముందంజ మరో 2 కోట్ల పని దినాలకు కార్యాచరణ కూలీలకు 2,215 కోట్ల కూలి చెల్లింపు హైదరాబాద్, జనవరి 5 : ఉపాధి హామీ పనుల్లో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచింది. రాష్ట్రానికి కేటాయించిన పనిదినా�
ఎంపీ రంజిత్ రెడ్డి | ఉపాధి హామీ, ఇతర అభివృద్ధి పనుల్లో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ముందువరుసలో నిలువడంపై చేవెళ్ల ఎంపీ డా. జి.రంజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కామారెడ్డి టౌన్ : జిల్లాలో గురువారం నుంచి కేంద్ర బృందం పర్యటన ఉన్నందున ఉపాధి హామీ పనులకు సంబంధించిన అన్ని రికార్డులు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితే�
మంత్రి ఎర్రబెల్లి| ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరామని, ఇప్పటికీ ప్రధాని మోదీ స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం వద్దన్నా వరి ధాన్యం కొనుగోలు చేశ