ఉపాధి హామీ పథకానికి కేంద్రం మరో కొర్రీ పెట్టింది. కూలీల పొట్ట కొట్టేలా నిబంధనలను రూపొందించింది. కూలీల హాజరు నమోదు చేయడానికి తీసుకొచ్చిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్(ఎన్ఎంఎంఎస్) యాప్ ఇప్�
మారుమూల గ్రామాల ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే లా అధికారులు కృషిచేయాలని నాగర్కర్నూల్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ రాములు అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి, స�
రైతులు పండించిన పంటలను ఆరబెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణానికి అవకాశం కల్పించింది.
అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే మం డలం మరింత అభివృద్ధి చెందుతుందని ఎం పీపీ డోకె రోజా రమణి అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో సోమవారం తన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిం�
ఆయిల్పామ్ సాగుతో లాభాలు పొందవచ్చని ఎంపీపీ మాలోత్ లక్ష్మీబీలూనాయక్ అన్నారు. శనివారం మండలంలోని కట్కూరులోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.
ఉపాధి హామీ పథకం కింద 2020-21లో 39 శాతం మందికి ఒక్క రోజు కూడా పని దొరకలేదు. 36 శాతం మందికి 15 రోజుల చొప్పున మాత్రమే పని దక్కింది. అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ నేతృత్వంలోని బృందాలు నాలుగు రాష్ర్టాల్లోని 8 బ్లాక్లలో �
వరంగల్ : ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి, కూలీల
ఉపాధి హామీ కూలీల పొట్టకొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పటికే అనేక రకాల ఆంక్షలతో ఈ పథకాన్ని నీరుగార్చిన కేంద్రం.. బడ్జెట్లో రూ.25 వేల కోట్ల నిధులకు కోత పెట్టింది.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు పనులు జరిగేలా చూడనున్నారు. ప్రస్తుతం పొందుతున్న వేతనాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా పని గంటలను పెంచేందుకు కసరత్తు...
వేసవిలో అదనపు కూలికి చెక్ టెంట్, తాగునీటి నిధులు కట్ రైతులకు పనికొచ్చే పనులకు నై 31 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అమలు అమలుచేయాలని కేంద్రం ఆదేశం నరేగా స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం రాష్ట్ర సాఫ్ట్వేర్ సౌ�
నరేగా తరహాలో ప్రవేశపెట్టాలి: మంత్రి కేటీఆర్ డిమాండ్ పట్టణీకరణతోపాటే పెరిగే పేదరికం మొత్తం జనాభాలో పట్టణాల్లోనే 30% పట్టణ ఉపాధి హామీ కార్యక్రమానికి పార్లమెంటరీ కమిటీ, సీఐఐ సిఫారసు ఈ బడ్జెట్ సమావేశాల్ల
కేంద్రానికి తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, జనవరి 27 : రాష్ట్రంలో పీఎంజీఎస్వై రోడ్ల పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబె