నల్గొండ, మే 17: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. ఎండల నేపథ్యంలో ఉదయం, సాయంత్రం కూలీలు పనుల్లోకి వెళ్తున్నారు. మంగళవారం నల్లగొండ మండలం బుద్ధారం గ్రామంలో కూలీలు తమ సామగ్రితో ఉపాధి పనులకు వెళ్తున్న దృశ్యమిది.