BJP | గ్రామీణ పేదలకు ఉపాధి హమీ చట్టాన్ని దూరం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల్పడుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య ఆరోపించారు.
తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం నిరుద్యోగ యువకులు ఉపాధి హామీ పని చేస్తూ కనిపించారు. వేసవి సెలవులు కావడంతో గ్రామాలకు వచ్చిన యువకులు ఉపాధి హామీ పథకంలో కూలీలు కార్డులు పొందారు. ఇందులో బీటెక్, పీజీ, బీఈడీ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ అన్నారు. శనివారం చండూరు మండలం పుల్లెంల గ్రామంలో జాతీయ గ్ర
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గత నాలుగేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువ
గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పించే ఉపాధి హామీ పథకం అమల్లో జవాబుదారీతనం లోపిస్తున్నది. గ్రామాల్లో వసతుల కల్పనకు, వ్యవసాయ తోడ్పాటుకు, రైతులకు ఆసరాగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఏటేటా ఫిర్యాదుల�
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) నిధులు పక్కదారి పట్టాయి. సోషల్ ఆడిట్ నివేదికలో ఈ విషయం తాజాగా వెల్లడైంది. రికవరీ కూడా అంతంత మాత్రంగానే చేసినట్టు తేలింది.
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పస్తులతో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులకు ఒకటో తే�
Employment Guarantee Scheme | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 08: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అడిగిన వారందరికి పనులు కల్పించేలా ప్రణాళికలు చేసి, ఎండాకాలం ఎండలను దృష్టిలో ఉంచుకొని జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు చేస్తున్న ప�
ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల పరిమాణం తగ్గించకుండా కేంద్రం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నది. గొప్పలు చెప్పుకొనేందుకే కూలీల దినసరి వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కార్మ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాల అమల్లోకి తీసుకువస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద
గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు జీవనోపాధిని కల్పించాలనే సదుద్దేశంతో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ సంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.