గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బోధన్ సబ్ కలెక్టర్ కా
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చుతూ గ్రామీణ్ విబి జి రామ్ జి 2025 తీసుకురావడానికి నిరసిస్తూ సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నాయకులు నల�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నిధులకు మోదీ సర్కారు ఎసరు పెట్టింది. ఉపాధి నిధుల్లో కేంద్రం వాటాను భారీగా కుదించుకున్నది. 90% నుంచి 60 శాతానికే తన వాటా నిదులను పరిమితం చేసుకున్నద
మహాత్మాగాంధీపై కోపంతోనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజివికా మిషన్ గ్రామీణ్ బిల్లును తీసుకొచ్చిందని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మె
పథకాల పేర్లు మార్చడం.. నిర్వీర్యం చేయడం దుర్మార్గమని, ఆ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం నుంచి �
నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (నరేగా) ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, నిరసన పేరిట బీజేపీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తే తాట తీస్తా�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్)లో అక్రమాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త నిబంధన�
BJP | గ్రామీణ పేదలకు ఉపాధి హమీ చట్టాన్ని దూరం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల్పడుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య ఆరోపించారు.
తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం నిరుద్యోగ యువకులు ఉపాధి హామీ పని చేస్తూ కనిపించారు. వేసవి సెలవులు కావడంతో గ్రామాలకు వచ్చిన యువకులు ఉపాధి హామీ పథకంలో కూలీలు కార్డులు పొందారు. ఇందులో బీటెక్, పీజీ, బీఈడీ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ అన్నారు. శనివారం చండూరు మండలం పుల్లెంల గ్రామంలో జాతీయ గ్ర
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గత నాలుగేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువ
గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పించే ఉపాధి హామీ పథకం అమల్లో జవాబుదారీతనం లోపిస్తున్నది. గ్రామాల్లో వసతుల కల్పనకు, వ్యవసాయ తోడ్పాటుకు, రైతులకు ఆసరాగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఏటేటా ఫిర్యాదుల�
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) నిధులు పక్కదారి పట్టాయి. సోషల్ ఆడిట్ నివేదికలో ఈ విషయం తాజాగా వెల్లడైంది. రికవరీ కూడా అంతంత మాత్రంగానే చేసినట్టు తేలింది.