Harish Rao | ‘అసలైన తెలంగాణ ద్రోహివి, తెలంగాణ నీటి ద్రోహివీ నువ్వే రేవంత్రెడ్డి’ అని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ర్టానికి ఒక ముఖ్యమంత్రిని అనే విషయం మరచిన రేవంత్రెడ్డి.. వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నా
రాష్ట్ర సంపద పెంచి ప్రజలకు పంచిన పాలన పోయింది. సంపద పెంచలేక చతికిలబడిన పాలన వచ్చింది. పదేండ్ల అభివృద్ధి గతవైభవమైపోయి, అప్పులతో పూట గడిపే స్థాయికి రాష్ట్రం దిగజారింది.
రామగుండం నగర పాలక సంస్థలో ప్రజాధనం కొంతమంది కాంట్రాక్టర్లకు ప్రయోజనంగా మారుతోంది. అభివృద్ధి పనుల్లో ప్రణాళిక లోపం అప్పుడే బయటపడుతోంది. రోడ్డు నిర్మించి మూడు ఐతారాలు కాలేదు.. అప్పుడే భూగర్భ పైపులైన్లు ప�
హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, పోలీసుశాఖ సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా 2025 జనవరి 2న హోంగార్డులు కోసం జీవో 2ను విడుదల చేసింది.
ముడుపుల సొమ్మును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చిన లాభాలను మనీ లాండరింగ్ చట్టం కింద చేసిన నేరంతో సంపాదించిన డబ్బుగానే పరిగణించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
ఆహారంలోనే కాదు అందం విషయంలోనూ నెయ్యి, మీగడలకు ప్రత్యేక స్థానముంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఇవి చర్మాన్ని మెరిసిపోయేలా చేస్తాయి. ఈ రెండిటిలో ఏది గొప్ప... అంటే చెప్పడం కాస్త కష్టమే. అయితే ఏది దేనికి పనికొ�
ఉద్యోగులు పదవీ విరమణ రోజునే ప్రయోజనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ తెలిపారు.
మునగ ఆకుల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనేక శారీరక సమస్యలను దూరం చేస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ముందుంటాయి. మునగాకులో ప్రొటీన్, ఫైబర్, విటమిన్ బి6, సి, ఐరన్, జింక్, క్యాల్షియం సమృద్ధిగ
యోగా (Yoga) ప్రాముఖ్యతను గుర్తించిన విదేశీయులు దేశానికి వచ్చి యోగ్యాభ్యాసం చేస్తున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్తో పటు వివిద ప్రాంతాల్లో వెలిసిన యోగా కేంద్రాలకు ప్రత్యేకంగా వచ్చి పరిపూర్ణతను సాధిస్తున్�
మేం అధికారంలోకి వచ్చాక మా ప్రభుత్వం ఉద్యోగులను గుండెల్లో పెట్టుకుంటుంది. వారి సంక్షేమమే మా ధ్యేయం. ప్రభుత్వ రథచక్రాలు వారు. పెండింగ్ లో ఉన్న డీఏలు సకాలంలో చెల్లిస్తాం. పీఆర్సీ, ఇతర సమస్యలను వెంటనే పరిష్�
Health News | అన్నం.. పరబ్రహ్మ స్వరూపం! మనం తినే అతిముఖ్యమైన ఆహారం! అయితే.. అన్నాన్ని వండటంలోనూ కొన్ని మెలకువలు పాటించాల్సిందే! లేకుంటే.. అంతగా ప్రయోజనం ఉండదని ఆహార నిపుణులు చెబుతున్నారు.
Tata Motors | టాటా మోటార్స్ ఎస్యూవీ కార్ల విక్రయాలు 20 లక్షల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వాటిపై ఈ నెలాఖరు వరకూ రూ.1.40 లక్షల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.