ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. ఈ పంట ఆదాయ వనరుగా రానున్న క్రమంలో సాగులో యాజమాన్య పద్ధతులతోపాటు ఫర్టిగేషన్ విధానం ఎంతో ముఖ్యమని ఉ
వానకాలం సీజన్లో సోయా పంట సాగు చేసిన రైతుకు ఈసారి ధర కలిసి వస్తున్నది. మద్దతు ధరకు మించి వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో రైతుకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా స�
సోయా గింజల్ని తెలుగువాళ్లు తక్కువగానే తింటారు. కానీ వీటిలో పోషకాలు అపారం. ముఖ్యంగా శాకాహారులకు ఎంతో మేలుచేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లను నియంత్రిస్తాయి. సోయా గింజల్లో ఉండే అసంతృప్త క�
పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలగిరి, చిన్న
దళిత కుటుంబాల ఆర్థిక పురోభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. దశలవారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు రూ.10లక్షలతో ఎంచుకున్న యూనిట్ల
ఇకపై ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రకటించింది. ఆధార్ లేనివాళ్లు వెంటనే ఆ�
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పరిస్థితి ప్రచారం బారెడు.. సాయం మూరెడు అన్నట్టు తయారైందని అంటున్నారు రైతులు. పెట్టుబడి సాయం ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకొంటున్న కేంద్రం.. అది ఎంత మందికి? ఏపాటి ఇస్తున�
మృగశిర అనగానే చేపల కూర గుర్తుకొస్తుంది! ఈ రోజు ఓ చేప ముక్కో.. పులుసో నోటికి తాకాలని జిహ్వ తహతహలాడుతుంది! అందుకే పల్లెల్లో ఎవరింట చూసినా పులుసు మరుగుతుంది.! వాసన ఘుమఘుమలాడుతుంది! ఈ ఆచారం అనాదిగా వస్తుండగా, న�