పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలగిరి, చిన్న
దళిత కుటుంబాల ఆర్థిక పురోభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. దశలవారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు రూ.10లక్షలతో ఎంచుకున్న యూనిట్ల
ఇకపై ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రకటించింది. ఆధార్ లేనివాళ్లు వెంటనే ఆ�
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పరిస్థితి ప్రచారం బారెడు.. సాయం మూరెడు అన్నట్టు తయారైందని అంటున్నారు రైతులు. పెట్టుబడి సాయం ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకొంటున్న కేంద్రం.. అది ఎంత మందికి? ఏపాటి ఇస్తున�
మృగశిర అనగానే చేపల కూర గుర్తుకొస్తుంది! ఈ రోజు ఓ చేప ముక్కో.. పులుసో నోటికి తాకాలని జిహ్వ తహతహలాడుతుంది! అందుకే పల్లెల్లో ఎవరింట చూసినా పులుసు మరుగుతుంది.! వాసన ఘుమఘుమలాడుతుంది! ఈ ఆచారం అనాదిగా వస్తుండగా, న�
చారు.. దక్షిణ భారతీయ భోజనంలో తప్పనిసరి. తమలపాకులను కలిపి కూడా చారు చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. ఇది ఆరోగ్యకరమైంది కూడా. జలుబు, దగ్గు తదితర సమస్యలను తగ్గిస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది. దీన్న
దళితవాడ అంటే..? ఊరి అవతల ఉండే వెలివేసిన ప్రాంతం గుర్తుకొస్తుంది. రెక్కల కష్టం తప్ప ఆస్తులేమీ లేని అభాగ్యులు కండ్లలో మెదులుతారు. కూలి నాలి, కష్టాలు-కన్నీళ్లు, అవమానాలు-అవహేళనలు.. ఇంతకు మించి అక్కడి జీవితాలను
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే ఆత్రం స క్కు సూచించారు. మండలకేంద్రంలోని ఎం పీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎం పీపీ కుమ్ర తిరుమల అధ్యక్షతన శుక్రవా రం నిర్వహించిన మండల సమావేశానికి ఆ య