మనలో చాలామందికి టీ (Tea) తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఉదయాన్నే గరం గరం ఛాయ్తో గొంతు తడపనిదే ఏ పనిలోనూ పడలేం. టీని ఆస్వాదించేవారు తేనీరు లేనిదే తమకు పొద్దుపోదు అంటుంటారు.
Kia Seltos | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్ ఇండియా తన మిడ్సైజ్ ఎస్యూవీ సెల్టోస్పై వివిధ రూపాల్లో రూ.1.85 లక్షల వరకు బెనిఫిట్లు అందిస్తున్నది.
తాటి ఉత్పత్తులతో ఎన్నో ప్రయోజనాలున్నాయని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ తెలిపారు. చెన్నై నగర శివారులోని మాధవవరంలో తాటి ఉత్పత్తుల సెంట్రల్ ఇన్స్టిట్యూట్ను బీసీ కమిషన�
వేసవిలో దుక్కి దున్నడాన్ని రైతులు వృథా ఖర్చుగా భావిస్తుంటారు. దీంతో యాసంగి పంటల కోతల తర్వాత మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు నేలను దుక్కి చేయకుండా వదిలేస్తుంటారు. కానీ.. వేసవి దుక్కుల వల్ల ఎన్నో ప్రయోజనాలు చేక�
భారత సంస్కృతిలో తమలపాకులు, తాంబూలానికి (పాన్) ఎంతో ప్రాధాన్యత ఉంది. ఐదువందల ఏండ్ల నుంచి తాంబూలం మన సంస్కృతిలో భాగంగా ఉందని.. తాంబూలం, తమలపాకుల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరుతాయని (Health Tips) ఆయ
తెలంగాణలో ఎనిమిన్నరేండ్లలో సమ్మిళిత వృద్ధి జరుగుతున్నది. ఓవైపు సంక్షేమ పథకాలు పేదలకు భరోసా ఇస్తుంటే, ఒకప్పుడు కునారిల్లిన వ్యవసాయ రంగం సుభిక్షంగా మారింది. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంటే, ఐటీ రంగం ద�
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు వందశాతం సబ్సిడీతో చేపవిత్తనాలను పంపిణీ చేస్తున్నది. దీంతో చేపపిల్లలను ఏటా చెరువులో వదులుతున్నారు. గతేడాది వనపర్తి జిల్లా రాజపేట, సంకిరెడ్డిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చె�
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురంలో ‘మీతోనేను’ కార్యక్రమంలో భా�
మనకు అన్ని వనరులు ఉన్నట్టే ఉంటాయి. కానీ ఏవీ రావు. వీ ఆర్ జాక్ ఆఫ్ ఆల్. మాస్టర్ ఆఫ్ నన్. బకెట్ నీళ్ల కోసం చెన్నై తండ్లాడాలా? తన్నీర్ తన్నీర్ అనే సినిమా రావాల్నా? దాని చూసి పండ్లు ఇకిలించడం తప్ప పరిష్
క్యారెట్స్లో నాలుగు రకాలు. ఒక్కో రకం ఒక్కో రంగులో ఉంటుంది. మన దగ్గర ఆరెంజ్ కలర్ క్యారెట్లే ఎక్కువ. ఇప్పుడిప్పుడే పర్పుల్ మెరుపులూ మెరుస్తున్నాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అపారం. ప�
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. ఈ పంట ఆదాయ వనరుగా రానున్న క్రమంలో సాగులో యాజమాన్య పద్ధతులతోపాటు ఫర్టిగేషన్ విధానం ఎంతో ముఖ్యమని ఉ
వానకాలం సీజన్లో సోయా పంట సాగు చేసిన రైతుకు ఈసారి ధర కలిసి వస్తున్నది. మద్దతు ధరకు మించి వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో రైతుకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా స�
సోయా గింజల్ని తెలుగువాళ్లు తక్కువగానే తింటారు. కానీ వీటిలో పోషకాలు అపారం. ముఖ్యంగా శాకాహారులకు ఎంతో మేలుచేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లను నియంత్రిస్తాయి. సోయా గింజల్లో ఉండే అసంతృప్త క�