రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని హర్టికల్చర్ డీజీఎం రాంమోహన్ సూచించారు. మండలంలోని తాడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో బృహత్తరమైన పథకం రైతుబంధు. ఈ స్కీమ్ రైతుల తలరాతలను మార్చే స్థాయిలో వ్యవసాయంపై ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. నారాయణఖేడ్ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల
ఓఆర్ఆర్-2 పథకం తొలి ఫలం 60 కాలనీలకు చేరింది. స్వచ్ఛ జలాలతో ఆ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ఈ పథకంలో భాగంగా 215 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు పూర్తి చేసిన అధికారులు.. నీటి సరఫరాను ప్రారంభించారు. ప్రత్యేక క్యా�
చర్మం నిగారింపుతో మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. ఆ మక్కువకొద్దీ మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు వాడతారు. కానీ, సౌందర్యాన్ని కోరుకునేవారంతా ముందుగా చేయాల్సిన పని..
భారతీయులు నిత్యం తాము చేసుకునే అనేక రకాల కూరల్లో కారం వేస్తుంటారు. కొందరు పచ్చిమిరపకాయలను వేస్తే.. మరికొందరు ఎండుకారం వేస్తుంటారు. అయితే ఏ కూర అయినా సరే.. కారం పడకపోతే.. మనకు ముద్ద దిగదు. మ
అటు బీమా.. ఇటు మదుపు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ (యులిప్)లు దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున జనాదరణను పొందాయి. అయితే అవి పాలసీదారులకు లేదా ఇన్వెస్టర్లకు ఆశించిన రాబడిని అంది
ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న అనేక మంది ప్రస్తుతం సాధారణ టీ లు కాకుండా హెర్బల్ టీ లు తాగుతున్నారు. వాటిల్లో మనకు అనేక రకాల టీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఇప్పుడు బ్లూ టీ అని మరొక టీ కొత్తగా �
ప్రతి ఏడులాగే ఈ వేసవి కూడా మండిపోతున్నది. భగ భగలాగే భానుడి మంటలకు జనాలు ఠారెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే వేసవి తాపం నుంచి సేదదీరేందుకు చల్లని మార్గాలను కూడా అనుసరిస్తున్నారు. అయితే వేసవిలో శ�
మనకు తాగేందుకు అందుబాటులో ఉన్న అనేక రకాల టీలలో కొంబుచా టీ కూడా ఒకటి. ఇది రష్యాలో మొదటి సారిగా తయారు చేయబడిందని చెబుతారు. కానీ దానికి సరైన ఆధారాలు లేవు. కొన్ని వందల ఏళ్ల నాటి నుంచే ఈ టీని అనేక దేశాల్లోని పలు �