చారు.. దక్షిణ భారతీయ భోజనంలో తప్పనిసరి. తమలపాకులను కలిపి కూడా చారు చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. ఇది ఆరోగ్యకరమైంది కూడా. జలుబు, దగ్గు తదితర సమస్యలను తగ్గిస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది. దీన్న
దళితవాడ అంటే..? ఊరి అవతల ఉండే వెలివేసిన ప్రాంతం గుర్తుకొస్తుంది. రెక్కల కష్టం తప్ప ఆస్తులేమీ లేని అభాగ్యులు కండ్లలో మెదులుతారు. కూలి నాలి, కష్టాలు-కన్నీళ్లు, అవమానాలు-అవహేళనలు.. ఇంతకు మించి అక్కడి జీవితాలను
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే ఆత్రం స క్కు సూచించారు. మండలకేంద్రంలోని ఎం పీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎం పీపీ కుమ్ర తిరుమల అధ్యక్షతన శుక్రవా రం నిర్వహించిన మండల సమావేశానికి ఆ య
రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని హర్టికల్చర్ డీజీఎం రాంమోహన్ సూచించారు. మండలంలోని తాడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో బృహత్తరమైన పథకం రైతుబంధు. ఈ స్కీమ్ రైతుల తలరాతలను మార్చే స్థాయిలో వ్యవసాయంపై ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. నారాయణఖేడ్ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల
ఓఆర్ఆర్-2 పథకం తొలి ఫలం 60 కాలనీలకు చేరింది. స్వచ్ఛ జలాలతో ఆ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ఈ పథకంలో భాగంగా 215 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు పూర్తి చేసిన అధికారులు.. నీటి సరఫరాను ప్రారంభించారు. ప్రత్యేక క్యా�
చర్మం నిగారింపుతో మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. ఆ మక్కువకొద్దీ మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు వాడతారు. కానీ, సౌందర్యాన్ని కోరుకునేవారంతా ముందుగా చేయాల్సిన పని..
భారతీయులు నిత్యం తాము చేసుకునే అనేక రకాల కూరల్లో కారం వేస్తుంటారు. కొందరు పచ్చిమిరపకాయలను వేస్తే.. మరికొందరు ఎండుకారం వేస్తుంటారు. అయితే ఏ కూర అయినా సరే.. కారం పడకపోతే.. మనకు ముద్ద దిగదు. మ
అటు బీమా.. ఇటు మదుపు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ (యులిప్)లు దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున జనాదరణను పొందాయి. అయితే అవి పాలసీదారులకు లేదా ఇన్వెస్టర్లకు ఆశించిన రాబడిని అంది
ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న అనేక మంది ప్రస్తుతం సాధారణ టీ లు కాకుండా హెర్బల్ టీ లు తాగుతున్నారు. వాటిల్లో మనకు అనేక రకాల టీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఇప్పుడు బ్లూ టీ అని మరొక టీ కొత్తగా �