దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న బీఎండబ్ల్యూ న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎం�
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు తుదిదశలో ఉన్నాయన్న ఈవీ సంస్థ హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్రం దేశీ య పెట్టుబడుల్నే కాదు, అంతర్జాతీయ సంస్థల్నీ ఆకర్షించడంలో దూసుకుపోతున్నది. పలు దేశీ, విదేశీ కంపెనీలు ఇక్
petrol rates | అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. తన మేథస్సుతో బ్యాటరీ సైకిల్ను తక్కువ ఖర్చుతో తయారు చేశాడు. ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్ పెట్టుకుంటే చాలు.. నలభై కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. వెంగళరావు నగర్ కాలనీకి చెం
చెన్నై, నవంబర్ 11: బూమ్ మోటర్స్..తాజాగా విద్యుత్తుతో నడిచే వాహన సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ‘బూమ్ కార్బెట్’ పేరుతో విడుదల చేసిన తొలి బైకు ధర రూ.89,999గా నిర్ణయించింది. ఈ బైకుపై ఏడేండ్ల వారెంటీతోపాటు బ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు భారీ ప్రోత్సహాకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇవాళ ఓ భారీ ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా సుమారు పది వేల ఈ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అకస్మాత్తుగా పెరిగాయి. ఢిల్లీ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎన్జీ, హైబ్రిడ�
Electric vehicles | భవిష్యత్ కాలంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఈవీ ట్రెడ్ ఎక్స్పో విద్యుత్ వాహనాల ప్రదర్శనను హైటె
న్యూఢిల్లీ : రాబోయే నాలుగేండ్లలో 10 ఎలక్ట్రిక్ వాహనాలను లాంఛ్ చేసేందుకు సిద్ధమైన టాటా మోటార్స్ ఈ విభాగంలో రూ 15,000 కోట్లు వెచ్చించేందుకు యోచిస్తోంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ రైజ్ క్లైమేట్ టాటా మో�
సీతారాంపూర్లో ప్రత్యేక క్లస్టర్ 1,000 ఎకరాలు గుర్తింపు హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకూ మండిపోతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నది. దీంతో పలు సంస