ప్రకటించిన వన్ మోటో ఇండియా రూ. 250 కోట్లతో యూనిట్ ఏర్పాటు మొదటి దశలో 40వేల యూనిట్లు రెండేళ్లలోనే లక్ష యూనిట్ల ఉత్పత్తి ప్రత్యక్షంగా 500 మందికి.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం ప్రకటించిన కంపెనీ ఇండియా సీఈవో శు�
హైదరాబాద్, జనవరి 3: దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్కు మరో 50 బస్సుల ఆర్డర్ లభించింది. వీటి విలువ రూ.125 కోట్లు. ఫేమ్-2 స్కీం కింద ఓ రాష్ట్ర రవాణా సంస్థ నుంచి ఈ ఆర్డర్ లభి
Minister Puvvada Ajay Kumar | రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా రాష్ట్రంలో �
Mla Goodem | ఎలక్ట్రికల్ వాహనాలతో కాలుష్యానికి చెక్ పెట్టవచ్చని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ 113 పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ వెహికిల్స్ను ఆ
నగరంలో ఈవీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2016లో 25 బ్యాటరీ వాహనాలు ఉండగా.. నాలుగేండ్లలో వాటి సంఖ్య 4,535కు పెరిగాయి. టీఎస్ఆర్టీసీ సైతం 40 ఎలక్ట్రిక్ వాహనాలను నడిపిస్తున్నది. అంతేకాక ద్వి, త్రి, ఫోర్వీలర్ వాహన య
చమురు వాహనాలకు బదులుగా ఈవీలు రాష్ట్రమంతటా మరో 600 చార్జింగ్ స్టేషన్లు మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడి గో ఎలక్ట్రిక్ రోడ్షో, ఎక్స్పోను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్�
హైదరాబాద్: భవిష్యత్తు మొత్తం విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల వాడకంలో ఎటువంటి అపోహలు వద్దని ఆయన ప్రజలకు విజ
న్యూఢిల్లీ : భారత్ మార్కెట్కు అనుగుణంగా అందుబాటు ధరలో న్యూ ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంఛ్ చేసేందుకు ఎంజీ మోటార్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. ఎంజీ మోటార్స్ నుంచి వెలువడే న్యూ కారు టాటా టిగోర్ ఈవీ, టాట�
ఖమ్మం:కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై గోవాలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం బయలుదేరి వె�