Mla Goodem | ఎలక్ట్రికల్ వాహనాలతో కాలుష్యానికి చెక్ పెట్టవచ్చని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ 113 పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ వెహికిల్స్ను ఆ
నగరంలో ఈవీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2016లో 25 బ్యాటరీ వాహనాలు ఉండగా.. నాలుగేండ్లలో వాటి సంఖ్య 4,535కు పెరిగాయి. టీఎస్ఆర్టీసీ సైతం 40 ఎలక్ట్రిక్ వాహనాలను నడిపిస్తున్నది. అంతేకాక ద్వి, త్రి, ఫోర్వీలర్ వాహన య
చమురు వాహనాలకు బదులుగా ఈవీలు రాష్ట్రమంతటా మరో 600 చార్జింగ్ స్టేషన్లు మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడి గో ఎలక్ట్రిక్ రోడ్షో, ఎక్స్పోను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్�
హైదరాబాద్: భవిష్యత్తు మొత్తం విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల వాడకంలో ఎటువంటి అపోహలు వద్దని ఆయన ప్రజలకు విజ
న్యూఢిల్లీ : భారత్ మార్కెట్కు అనుగుణంగా అందుబాటు ధరలో న్యూ ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంఛ్ చేసేందుకు ఎంజీ మోటార్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. ఎంజీ మోటార్స్ నుంచి వెలువడే న్యూ కారు టాటా టిగోర్ ఈవీ, టాట�
ఖమ్మం:కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై గోవాలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం బయలుదేరి వె�
హైదరాబాద్ : ప్రముఖ జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లో సరికొత్త సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టడమే కాకుండా, సరఫరా వంటి వాటివైపు కూడా దృష్టి సారిస్తోంది హోండ
రాష్ట్రంలో 8,670 వాహనాల అమ్మకాలు రూ.32.96 కోట్ల పన్ను రద్దు చేసిన ప్రభుత్వం హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతున్నది. రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రద్
న్యూఢిల్లీ : రాబోయే ఐదేండ్లలో 23 నూతన ఎలక్ట్రిక్, ఈ-పవర్తో కూడిన వాహనాలను ప్రవేశపెట్టేందుకు నిస్సాన్ సన్నాహాలు చేపట్టింది. 2030 నాటికి 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాల లాంఛ్ లక్ష్యంగా నిస్సాన్ ముందు�