న్యూఢిల్లీ : లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి భారత్ మార్కెట్లో ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ కూపే సెడాన్ను లాంఛ్ చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు బుకింగ్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ-ట్రాన్ �
ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత ప్రోత్సాహం.. : మంత్రి పువ్వాడ | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని, ఆ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కు�
న్యూఢిల్లీ : గత కొన్నేండ్లుగా భారత్లో ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లు రీఎంట్రీ ఇస్తున్నాయి. 2019లో మహీంద్రా భాగస్వామ్యంతో జెక్ బ్రాండ్ జావా దేశీ మార్కెట్లోకి తిరిగి రాగా, గత ఏడాది చేతక్ అల్బిట్ పేరుతో
తెలంగాణ ప్రభుత్వ విధానంతో జోరుగా కొనుగోళ్లు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ పూర్తిగా మాఫీ ఇప్పటివరకు 4,568 ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకం దాదాపు రూ.20 కోట్ల పన్ను మినహాయింపులు కేంద్ర పాలసీ కంటే ఎంతో మెరుగ్గ
జోరుగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్న పెట్రో ధరలతో పుంజుకుంటున్న డిమాండ్ నయా మోడళ్లకు యువత ఫిదా.. హైదరాబాద్, ఆగస్టు 3: హైదరాబాద్లో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఎలక్ట్రిక్ వెహికిల్స్ లేదా ఈవీ)క�
ఎలక్ట్రిక్ వాహనాల వైపే ఇండియన్స్.. ఎలాగంటే! |
ఇండియన్లలో 90 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. 40 శాతం మంది వాహన ధరలో..
చెన్నై ,జూలై :పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో వాహనదారులు ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 33ఏండ్ల భాస్కరన్ కేవలం రూ.20,000 ఖర్చుతో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ను తయారు �
న్యూఢిల్లీ, జూలై 20: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ కూడా విద్యుత్తో నడిచే కారును విడుదల చేయబోతున్నదా! అవును అంటున్నాయి సంబంధిత వర్గాలు. పెట్రోల్, డీజిల్లు సామాన్యుడికి షాకిస్తుండటంతో ప్రత్�