Ola scooter bookings : బజాజ్, ఏథర్ వంటి కంపెనీలకు పోటీగా ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలా కూడా ఎలక్ట్రిక్ బైక్ల తయారీలో దిగింది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ బైక్ మోడల్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
ముంబై,జూలై:లగ్జరీ వెహికల్ బ్రాండ్ బీఎమ్డబ్ల్యూ మోటోరాడ్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను ఇటీవల మార్కెట్లోకి ఆవిష్కరించిన విషయం తెలిసిందే…”బీఎమ్డబ్ల్యూ సీఈ04 “పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ను అంద�
పుణె,జూలై :ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ ఇటీవల ఫోర్టమ్ చార్జ్,డ్రైవ్ ఇండియాతో భాగస్వామ్యంలో భాగంగా ఎంజీ మోటార్ ఇండియా పూణేలో 50 కిలోవాట్ల పబ్లిక్ ఈవి చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. ఈ చార్జింగ్ స్టేషన్ �
ఢిల్లీ,జూలై:ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ గ్రీవ్స్ కాటన్ మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన వెహికల్స్ లో ఆంపియర్ మాగ్నస్ ,జీల్ మోడల్స్ సూపర్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. వీటి టాప్ స్పీడ్ గంటకు గరిష్టంగా 55 కిలోమీటర�
అహ్మదాబాద్,జూలై :దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్నిప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు ఫాస్టర్ ఎడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఫేమ్)పథకాన్ని ప్రవేశపెట్టిన సంగ
సిమ్లా,జూలై 7:ప్రముఖ ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓకాయా గ్రూప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలోకి ప్రవేశించింది. మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ను హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పాటు చేసింది. రాజస్థాన్ లోని నీమ్రాన
ధర రూ.48,900 న్యూఢిల్లీ, జూలై 5: ఎలక్ట్రిక్ మొబిలిటి స్టార్టప్ టౌచే.. కొత్త తరం ఎలక్ట్రిక్ సైకిల్ హీలియో హెచ్100ను సోమవారం దేశీయ మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.48,900. పెడల్స్ విధానంలో పరిచయమై
ఈ-స్కూటర్ పేరును ప్రకటించిన సింపుల్ ఎనర్జీ పంద్రాగస్టుకు హైదరాబాద్ మార్కెట్లోకి ముంబై, జూలై 5: విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహన స్టార్టప్ సింపుల్ ఎనర్జీ.. తమ ప్రతిష్ఠాత్మక ఈ-స్కూటర్కు ‘సింపుల్ వన్�
ముంబై,జూన్ 24: ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ కోమకి తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన సబ్సిడీ సవరణలతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కిందకు దిగొస్తున్నాయి. కో�
ముంబై,జూన్ 24: కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన సబ్సిడీ సవరణలతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.ఫేమ్ -2 (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) ఈవీ పాలసీలో కింద మార్�