ముంబై : ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఈవీ వెహికల్స్ పై దృష్టి సారించాయి. అందులో భాగంగానే ప్రముఖ బైక్ , స్కూటర్ తయారీ సంస్థ బజాజ్ తన పోర్ట్ఫోలియోలోని బజాజ్ చేతక్ ఎలక్ట్
ప్రారంభ ధర రూ.1.08 లక్షలు ముంబై, జనవరి 26: విద్యుత్తుతో నడిచే ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టార్క్ మోటర్స్.. తాజాగా దేశీయ మార్కెట్లోకి రెండు మోటర్సైకిళ్ళను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో రూ.1.08 లక్షల ధర కలి
ముంబై, జనవరి 13: ఇక విద్యుత్తో నడిచే వాహనాలు కూడా అద్దెకు లభించనున్నాయి. మహీంద్రా ఫైనాన్స్ అనుబంధ సంస్థయైన క్విక్లీజ్..వినియోగదారులకు లీజింగ్, సబ్స్క్రిప్షన్ పద్దతిన వాహనాలను అందిస్తున్నది. గతేడాద�
కాలుష్యం ప్రాణాలను కబళిస్తూనే ఉన్నా.. మానవాళిలో ఇసుమంతైనా మార్పురావడం లేదు. ప్రపంచంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో సగానికిపైగా మన దేశంలోని నగరాలే కావటం గమనార్హం. దేశంలో కొన్ని నగరాలు నివాసయోగ్యం కాన�
ఈవీల విక్రయాలపై ఎస్ఎంఈవీ అంచనా న్యూఢిల్లీ, జనవరి 6: ప్రస్తుతేడాది దేశవ్యాప్తంగా 10 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడు కావచ్చని ఈవీల తయారీదారుల సంఘం(ఎస్ఎంఈవీ) అంచనా వేస్తున్నది. గడిచిన పదిహేనేండ్�
న్యూఢిల్లీ, జనవరి 5: విద్యుత్తో నడిచే వాహనాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గత నెలలో దేశవ్యాప్తంగా విక్రయాల్లో 240 శాతం వృద్ధి నమోదైంది. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో క్రమంగా ప్రజలు ప్రత్యామ్నాయాలపై
పలు మోడళ్లను అవిష్కరించిన జయేష్ రంజన్ శేరి లింగంపల్లి, జనవరి 3: బ్రిటిష్ ఆటోమోబైల్ బ్రాండ్ ‘వన్ మోటో’ సంస్థ ఎలక్ట్రికల్ బైక్లు హైదరాబాద్ నగరంలో అందుబాటులో రానున్నాయి. ఫిబ్రవరిలో నగరంలో నూతన షొర
ప్రకటించిన వన్ మోటో ఇండియా రూ. 250 కోట్లతో యూనిట్ ఏర్పాటు మొదటి దశలో 40వేల యూనిట్లు రెండేళ్లలోనే లక్ష యూనిట్ల ఉత్పత్తి ప్రత్యక్షంగా 500 మందికి.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం ప్రకటించిన కంపెనీ ఇండియా సీఈవో శు�
హైదరాబాద్, జనవరి 3: దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్కు మరో 50 బస్సుల ఆర్డర్ లభించింది. వీటి విలువ రూ.125 కోట్లు. ఫేమ్-2 స్కీం కింద ఓ రాష్ట్ర రవాణా సంస్థ నుంచి ఈ ఆర్డర్ లభి
Minister Puvvada Ajay Kumar | రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా రాష్ట్రంలో �