ముంబై, జూన్ 24: థర్డ్ పార్టీ లాజిస్టిక్ సేవల సంస్థ షాడోఫాక్స్ వచ్చే నెల రోజుల్లో 75 వేల మంది డెలివరీ పార్టనర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాజిస్టిక్ సేవలకు పెరుగుతున్న డిమాండ్�
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణ మారుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీతో ఈవీ పరిశ్రమలు రాష్ర్�
ఒక ఏడాదిలోనే దిగివస్తాయన్న గడ్కరీ న్యూఢిల్లీ, జూన్ 17: పెట్రో వాహనాల ధర స్థాయికే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) ధరలు తగ్గుతాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఒక ఏడాది సమయంలోనే ఈవీల ధరలు ద�
పెరుగుతున్న పెట్రో ధరలు, పర్యావరణ ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఈవీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీలు, వాహన కొనుగోలుదారులకు పెద్దఎత్తున సబ్సిడీలు ఇస్తున్నాయి.
న్యూఢిల్లీ, జూన్ 2: కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా..ఈవీ రంగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కియా ఇండియా ఎండీ, సీఈవో తే-జిన్ పార్క్ మాట్లాడుతూ..విద్యుత్ వాహన రంగంలో మా పరిధిని మరిం
ముంబై, మే 30: మహీంద్రా అండ్ మహీంద్రా.. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్యూవీ 300 ఎస్యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ను వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో విడుదల చేసే యోచనలో ఉన్నది. ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం క�