EV Charging Points | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ కేంద్రాలు, ఇతర మౌలికవసతులు పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ కృషిచేస్తోందని చైర్మన్ వై స�
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, నిర్వహణ, భవిష్యత్ టెక్నాలజీలను ప్రోత్సహించేందుకుగాను బెంగళూరులో ఈవీ ఎక్స్ఫోను నిర్వహిస్తున్నది టీ-హబ్. మే 26 నుంచి 28 వరకు బెంగళూరు వేదికగా అతి పెద్ద ఎక్స్పో నిర్వహిస్తున్నద�
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)కు క్రమేణా ఆదరణ పెరుగుతున్నది. ఈ క్రమంలో వాహనదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు ఈవీలపై గట్టిగానే దృష్టి పెడుతున్నాయిప్పుడు.
అభివృద్ధి పనులతో పాటు పర్యావరణహితంగా, కాలుష్యరహితంగా పట్టణాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నది. ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూనే ఇతర కార్యక్రమా�
ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 స్కూటర్ల వినియోగదారులకు ఓ అవకాశం ఇచ్చింది. కొత్త ఫ్రంట్ ఫోర్క్తో ఎస్1 స్కూటర్లను అప్గ్రేడ్ చేసుకోవచ్చని మంగళవారం ప్రకటించింది.
Minister KTR | హైదరాబాద్ : వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల బయో ఏషియా( Bio Asia ) సదస్సు విజయవంతంగా నిర్వహించ
రాష్ట్రంలో ట్యాక్సీ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) కృషి చేస్తున్నదని ఆ సంస్థ చైర్మన్ వై సతీశ్రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్లోని రె�
పర్యావరణ పరిరక్షణలో ఎలక్ట్రిక్ వాహనాల పాత్ర అత్యంత కీలకమైంది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల పాటు మాదాపూర్లోని హైటెక్స్ వేదికగా కొనసాగిన మొబిలిటీ నెక్ట్స్ 2023 హైదరాబాద్ సదస్సులో అనేక ఈవీ వాహనాలకు చెందిన
దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా జహీరాబాద్లో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)ను తయారు చేయనున్నది. ఇందుకోసం ఇప్పటికే ఇక్కడున్న తమ వాహన తయారీ పరిశ్రమను విస్తరించనున్నది.
Minister KTR | ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా తెలంగాణ మారబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూప�