కాలుష్యాన్ని నియంత్రించడంలో కీలక భూమిక పోషించే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏటా పెరుగుతున్నది. ముఖ్యంగా గ్రేటర్లో విద్యుత్ వాహనాల కొనుగోళ్లలో అనూహ్యమైన వృద్ధి కనిపిస్తున్నది. ఈ ఏడాది 8 నెలల్లో లక్షకు
Anand Mahindra | మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా.. వరల్డ్ ఈవీ డే సందర్భంగా తమ సంస్థ తయారు చేసిన తొలి ఈవీ ‘బిజ్లీ’ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అది వైరలైంది.
మీరు ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగిస్తున్నారా..? ఫుల్ చార్జింగ్ చేసి బయటికి వెళ్తే ఎప్పుడు బ్యాటరీ లో అవుతుందో.. బండి ఎక్కడ ఆగిపోతుందో అని టెన్షన్ పడుతున్నారా..? తిరిగి ఇంటికి చేరుతామా..? అలా జరిగితే ఎ�
Tesla | ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టెస్లా..భారత మార్కెట్పై కన్నెసింది. ఇక్కడ అధికంగా పన్నులు ఉండటంతో ప్లాంట్ను ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టంచేసిన సంస్థ..ఇక్కడి మార్కెట్లో ఈవీ�
రోడ్లపై ఇటీవల ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కనిపిస్తున్నాయి. నిర్వహణ ఖర్చు తక్కువ కావడం, పెట్రోలుతో పనిలేకుండా ఎంచక్కా ఇంట్లోనే చార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉండడం, ఎంత దూరమైనా చవగ్గా ప్రయాణించే వ
Electric Vehicles |విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) పరిశ్రమపై పిడుగు పడింది. ఎలక్ట్రిక్ టూవీలర్లపై సబ్సిడీకి కోత పెడుతున్నట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్�
ఎలక్ట్రిక్ టూ వీలర్లపై ఇన్సెంటివ్స్ తగ్గిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడం పర్యావరణ పరిరక్షణ చర్యలకు గొడ్డలిపెట్టులాంటిదని తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్రెడ్�
ఇన్నాళ్లూ విద్యుత్తు ఆధారిత వాహన పరిశ్రమను నెత్తిన పెట్టుకున్న మోదీ సర్కారు.. ఇప్పుడు కత్తికడుతున్నదా? అంటే అవుననేలాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)దే.. కావా
క్లీన్ ఎనర్జీపై దృష్టి సారించేందుకుగానూ 2027 నాటికి దేశంలో డీజిల్తో నడిచే ఫోర్ వీలర్ వాహనాలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి చమురు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ స�
వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈవీపై సబ్జెక్టును ప్రవేశపెడతారు. రాష్ట్రంలో 85కు పైగా ఈవీ కంపెనీలున్నాయి. వీటిలో కొన్ని తయారీసంస్థలు ఉండగా, మరికొన్ని సర్వీస్స్ట
వ్యనాథ్.. నిత్య యాత్రికురాలు. ప్రయాణాలంటే ప్రాణం. ట్రావెల్ రైటర్గా చాలా కథనాలే పండించారు. కానీ కొత్త ప్రాంతానికి వెళ్లిన ప్రతిసారీ ఓ చేదు సంఘటన ఎదురయ్యేది.
దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) తయారీకి తెలంగాణ అడ్డాగా మారనున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారక రామారావు అన్నారు. ప్రపంచమంతటా విద్యుత్తు ఆధారిత వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు �
Tollywood | ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీలు ప�