ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరో నూతన స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్కీం కోసం రూ.500 కోట్ల నిధులను ప్రకటించింది. ద్విచక్ర,
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమైంది. దేశీయంగా యూవీ, ఎస్యూవీ ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సంస్థ ఈ �
నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్టీ కళాశాలలో జాతీయ స్థాయి విద్యుత్ వాహనాల పోటీలు(బాజా సైండియా-2024) గురువారం రెండో రోజు జరిగాయి. ప్రిన్సిపాల్ సంజయ్దూబే మాట్లాడుతూ..
Budget 2024 | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి �
పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలతో నడిచే వాహనాల స్థానంలో క్రమంగా ఎలక్ట్రి�
దేశంలో విద్యుత్తు ఆధారిత (ఎలక్ట్రిక్) వాహనాలను ప్రోత్సహించేందుకు తెచ్చిన ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్) పథకం మూడో విడుత అమలు కోసం ప్రయత్నిస్తున్న కే
విద్యుత్తో నడిచే వాహనాలు కూడా టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయమైన ఈవీల వైపు మళ్లుతున్నారు.
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా ఆశాజనక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.18.58 కోట్ల నికర లాభాన్ని గడించింది.
సరికొత్త రవాణా వ్యవస్థకు స్వీడన్ నాంది పలకబోతున్నది. ఎలక్ట్రిక్ వాహనాల్ని నడుపుతూ చార్జింగ్ చేసుకునే ‘ఎలక్ట్రిక్ రోడ్స్' నిర్మిస్తున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ రోడ్డు స్వీడన్ రాజధ