హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహనాల కర్బన ఉద్గారాలపై ‘ఎమిషన్ ఎనలిటిక్స్’ అధ్యయనం చేస్తున్నది. ఈవీలకు బ్రేకులు వేసినప్పుడు టైర్లపై అధిక ఒత్తిడి ఏర్పడి హానికర రేణువులను గాలిలోకి విడుదల చేస్తున్నాయని సంస్థ వెల్లడించింది.
ఈ ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు సూచించింది.