తెలంగాణలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) సంఖ్య 2 లక్షల మైలురాయిని దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే (మార్చి 31) నాటికి రవాణాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.96 లక్షలకుపైగా ఎలక్ట్రిక్ వాహనాలు రి�
హైదరాబాద్ జిల్లాలో సోమవారం 131 ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ వాహనాల రోడ్డు ట్యాక్స్ 24.69 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు 46,300 ఉంటుంది. కాగా, ప్రభుత్వం తీసుకొచ్చిన మినహాయింపు విధానం�
సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ అనుకూలమైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్
Ather Rizta | ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ..దేశీయ మార్కెట్కు నయా స్కూటర్ను పరిచయం చేసింది. రిజ్టా పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించింది. రెండు రకాల్లో లభించనున్న ఈ
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే కొనేయండి. లేకపోతే ఈ నెల చివరి నుంచి వీటి ధరలు పెరగనుండటంతో మీ జేబుకు మరిన్ని చిల్లులు పడే అవకాశాలున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరో నూతన స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్కీం కోసం రూ.500 కోట్ల నిధులను ప్రకటించింది. ద్విచక్ర,
ఫ్రెంచ్నకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా.. దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సిద్ధమైంది. 2027లోనే భారత మార్కెట్లోకి ఈవీని విడుదల చేయాలనుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించింది. తన ఎల�
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయ సంస్థ క్వాంటమ్ ఎనర్జీ..హైదరాబాద్లో మరో షోరూంను ప్రారంభించింది. 630 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మోటర్స్ నిర్వహిస్తున్నది.
హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఈవెంట్కు ఆతిథ్యమివ్వబోతున్నది. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, షూటింగ్ లాంటి క్రీడలకు హబ్గా వెలుగొందుతున్న భాగ్యనగరంలో ఫార్ములా-ఈ రేసు తళుకులీనబోతున్నది.
ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లేందుకు వీలుగా చైనాకు చెందిన ఓ సంస్థ కొత్త బ్యాటరీని అభివృద్ధిపరిచింది. కాంటెంపరరీ అంపెరెక్స్ టెక్నాలజీ అనే సంస్థ సెల్ టు ప్యాక్ (సీట�
భారత్లో జూన్ 2న కియా ఈవీ6 లాంఛ్ కానుంది. కియా ఈవీ6 బుకింగ్స్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. దిగుమతి చేసుకోనున్న ఈ వెహికల్ భారత్లో కియా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కానుంది. ఆల్ ఎలక్ట్రిక
అరగంటలో చార్జింగ్.. 500 కిలోమీటర్లు ప్రయాణం.. సూపర్ ఎలక్ట్రిక్ కార్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటర్స్ ఓ సూపర్ ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతున్నది. శుక్రవారం ఈ సరికొత్త ఎస్యూవీ