దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 24.52 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది అమ్ముడైన వాహనాలతో పోలిస్తే ఇది 24.6 శాతం అధికమని ఫెడరేష
మంది బిడ్డలను మా బిడ్డలని చెప్పుకోవడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిపోయిందని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి విమర్శించారు. అన్ని రంగాల్లో అదే పనిచేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొద�
ప్రభుత్వ ఉద్యోగలందరూ రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు మహీంద్ర ఎలక్ట్రిక్స్, ఏథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటర్స్, ఓలాతోపాటు పలు కంపెనీలు ముందుకు వచ్చా�
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని, నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించారని తెలంగాణ రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి తెలిపారు.
డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రక్రియను తెలంగాణ రవాణాశాఖ ప్రారంభించింది. పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తూ, నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎలక్ట్రి�
విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)ను అద్దెకిచ్చే వేదిక జిప్ ఎలక్ట్రిక్.. హైదరాబాద్లో విస్తరణపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది మార్చి ఆఖర్లోగా నగరంలో 10వేల వాహనాలను అందుబాటులోకి తెస్తామని కంపెనీ వ్యవస్థాపక�
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్.. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఐదేండ్లలో ఐదు కొత్త ఈవీలను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. దీంట్లో ప్రీమియం మాడ
తెలంగాణలో గత ప్రభుత్వం ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు ఒక్క సీజన్కే హైదరాబాద్లో రూ.700 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిర్వాహకుల అ
ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, లారీలకు తప్పనిసరిగా ధ్వనిని వినిపించే పరికరాలను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల నుంచి శబ్దం వెలువడదు. ఫలితంగా ఇవి రోడ్డుపై ప్రయాణిస్తు
ఎలక్ట్రిక్ వాహనాలకు వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీని జర్మనీ కంపెనీ పోర్షే అభివృద్ధి చేసింది. భౌతికంగా ఓ కేబుల్ కనెక్షన్ అవసరం లేకుండానే ఛార్జింగ్ చేయవచ్చునని తెలిపింది.
మొబిలిటీ వ్యాలీకి కాంగ్రెస్ గ్రహణం పట్టింది. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలను రాష్ట్రంలో తయారు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ ఈ వినూత్న ప్రాజెక్టును వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని తలపించ�
Electric Vehicles | వాహనదారులకు మహా (Maharashtra) సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని టోల్ప్లాజాల వద్ద ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric Vehicles) టోల్ మినహాయింపు (Toll Free) కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
బీబీనగర్ ఎయిమ్స్లో ఎలక్ట్రిక్ వాహన సేవలను ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అహంతెం శాంతాసింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను �