ఎలక్ట్రిక్ వాహనాలకు వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీని జర్మనీ కంపెనీ పోర్షే అభివృద్ధి చేసింది. భౌతికంగా ఓ కేబుల్ కనెక్షన్ అవసరం లేకుండానే ఛార్జింగ్ చేయవచ్చునని తెలిపింది.
మొబిలిటీ వ్యాలీకి కాంగ్రెస్ గ్రహణం పట్టింది. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలను రాష్ట్రంలో తయారు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ ఈ వినూత్న ప్రాజెక్టును వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని తలపించ�
Electric Vehicles | వాహనదారులకు మహా (Maharashtra) సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని టోల్ప్లాజాల వద్ద ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric Vehicles) టోల్ మినహాయింపు (Toll Free) కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
బీబీనగర్ ఎయిమ్స్లో ఎలక్ట్రిక్ వాహన సేవలను ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అహంతెం శాంతాసింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను �
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తున్నది. గత నెలలో దేశీయంగా 1.80 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన వాహనాలతో పోలిస్తే 28.60 శాతం అధ�
దేశీయ ఆటోమొబైల్, ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు), క్లీన్ ఎనర్జీ తదితర రంగాలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. రేర్ ఎర్త్ మెటల్స్ (అరుదైన లోహాల) ఉత్పత్తుల ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించడమే ఇందుకు కార
తెలంగాణలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) సంఖ్య 2 లక్షల మైలురాయిని దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగిసే నాటికి రవాణా శాఖ లెకల ప్రకారం రాష్ట్ర వ్యా ప్తంగా 1.96 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నమో
సెమీకండక్టర్ సంక్షో భం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న దేశీయ ఆటో పరిశ్రమను మరో ఉపద్రవం ముంచెత్తబోతున్నాదా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది.
పర్యావరణ దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై 0.05 శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది. ఎలక్ట్రియేతర వాహనాలతో ప�
తెలంగాణలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) సంఖ్య 2 లక్షల మైలురాయిని దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే (మార్చి 31) నాటికి రవాణాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.96 లక్షలకుపైగా ఎలక్ట్రిక్ వాహనాలు రి�
చైనాలో ఔత్సాహిక పారిశ్రామికులు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిజ్ఞానం, సెమికండక్టర్లు, కృత్రిమ మేధపై పనిచేస్తుండగా, భారత్లో అనేక స్టార్టప్లు ఆహార పదార్థాల డెలివరీ, బెట్టింగ్, స్పోర్ట్స్, గేమ్స్ యా�
రానున్న ఆరు నెలల్లో దేశంలోని పెట్రోలు వాహనాలతో ఎలక్ట్రిక్ వాహనాల ధర కూడా సమానం అవుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. ఇక్కడ జరిగిన ఒక ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ దిగుమతి-ప్రత్
భారత్సహా వివిధ దేశాల్లో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)దే భవిష్యత్తు అని ఓ అంతర్జాతీయ అధ్యయనం చెప్తున్నది. దేశీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చేపట్టిన సర్వేలో ప్రతీ 10 మందిలో ఆరు
దేశీయ ఆటోమొబైల్ ఎక్స్పోలో ఈవీల జోరు కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు శనివారం కూడా ప్రధాన ఆటోమొబైల్ సంస్థలతోపాటు చిన్న స్థాయి సంస్థలు కూడా పలు ఈవీలను ప్రదర్శించాయి. ఈసారి జరుగుతున్న ఆటోమొబైల్ ఎక్స�