జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..పలు ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఎలక్ట్రిక్ మినీ కంట్రీమ్యాన్ ధర రూ.54.9 లక్షలు. ఈ కారు బ్యాటరీపై ఎనిమ�
అద్దెకు విద్యుత్ వాహనాలు అందించే బెంగళూరుకు చెందిన యూలూ..తాజాగా హైదరాబాద్లో తన సేవలు ఆరంభించింది. ఈ సేవలను రాష్ట్ర ఐటీ ప్రీన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సోమవారం ప్రారంభించారు.
సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ అనుకూలమైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్
చదివింది పదోతరగతే అయినా తన ఆలోచనతో ఈ-సైకిల్ రూపొందించి అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన సాంబారి మల్లేశ్.
Union Minister Nitin Gadkari | హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో జరిగిన ఓ సభలో నితిన్ గడ్కరీ మాట్లాడూత 2034 నాటికి పెట్రోల్, డీజిల్ వాహనాలకు తలుపులు మూసేయాలని కేంద్రం భావిస్తోందన్నారు.
TVS iQube | ప్రముఖ టూవీలర్స్ తయారీ సంస్థ ‘టీవీఎస్ మోటార్స్’ నుంచి ఐదు వేరియంట్లలో ఎలక్ట్రిక్ ఐ-క్యూబ్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చాయి. బేస్ వేరియంట్ స్కూటర్ ధర రూ.94,999 నుంచి ప్రారంభం అవుతుంది.
కోర్సు పూర్తి చేశాక స్థిరపడొచ్చన్న భరోసా దొరికేలా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల కరికులాన్ని సాంకేతిక విద్యామండలి అధికారులు సిద్ధం చేస్తున్నారు. సీ-24 పేరుతో ‘అవుట్ కమ్ బేస్డ్ కరికులమే లక్ష్యంగా వి�
E-Vehicle Policy : ఈ-వెహికల్ పాలసీకి కేంద్రం ఓకే చెప్పింది. అయితే కంపెనీ పెట్టాలంటే కనీసం 4150 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ట పెట్టుబడికి లిమిట్ లేదు. ఈ-కార్లు తయారీ చేసే కంపెనీలకు కస్టమ్ డ్యూటీ �
EMPS 2024 | దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ-మొబిలిటీ ప్రమోషన్ (EMPS 2024) స్కీమ్ను తీసుకువచ్చింది. ఈ పథకం ఏప్రిల్ ఒకటి నుంచి జూలై 31 వరకు అమలు�
ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరో నూతన స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్కీం కోసం రూ.500 కోట్ల నిధులను ప్రకటించింది. ద్విచక్ర,
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమైంది. దేశీయంగా యూవీ, ఎస్యూవీ ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సంస్థ ఈ �
నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్టీ కళాశాలలో జాతీయ స్థాయి విద్యుత్ వాహనాల పోటీలు(బాజా సైండియా-2024) గురువారం రెండో రోజు జరిగాయి. ప్రిన్సిపాల్ సంజయ్దూబే మాట్లాడుతూ..