విద్యుత్ వాహనాల వాడకం.. వాటి తయారీని ప్రోత్సహిస్తూ.. పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా 150 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటవ్వగా, టెస్ట్ ర�
విదేశీ కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీని పెంచడమే ఇందుకు కారణం.
వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సమస్య. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ మధ్య కాలంలో పునర్వినియోగ బ్యాటరీలతో నడిచే విద్యుత్ వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచ�
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ టాప్గేర్లో దూసుకుపోతున్నది. కంపెనీకి చెందిన వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో మూడో ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
ఆసియా ఖండంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మూడవ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్నదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించింది. విశ్వనగర హంగులతో కూడిన హైదరాబాద్ నగరంలో పరి