దేశీయ ఆటోమొబైల్ ఎక్స్పోలో ఈవీల జోరు కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు శనివారం కూడా ప్రధాన ఆటోమొబైల్ సంస్థలతోపాటు చిన్న స్థాయి సంస్థలు కూడా పలు ఈవీలను ప్రదర్శించాయి. ఈసారి జరుగుతున్న ఆటోమొబైల్ ఎక్స�
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 శుక్రవారం ఇక్కడి భారత్ మండపంలో ఘనంగా మొదలైంది. తొలిరోజు విద్యుత్తు ఆధారిత (ఈవీ) వాహనాలదే పైచేయిగా నిలిచింది. ద్విచక్ర వాహన తయారీ సంస్థల దగ్గర్నుంచి మీడియం, లగ్జరీ లెవ
RSP | ఎలక్ట్రిక్ వాహనాల గురించి మీరు మాట్లాడితేనేమో ఒప్పు.. అదే విషయం కేటీఆర్ మాట్లాడితే తప్పు ఎట్లయితది..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా ప్రశ్న
క్వాంటం స్కేప్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జగ్దీప్సింగ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. అసాధారణ రీతిలో ఆయన ఏడాది కాలానికి రూ.17,500 కోట్లు ఆర్జించారు.
విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) ధరలు దిగొస్తున్నాయి. మార్కెట్లోని టాప్ కంపెనీలు తమ పాపులర్ మాడళ్లపై భారీ రాయితీలను ప్రకటించాయి. టాటా, మహీంద్రా, హీరో, ఏథర్ సంస్థలు ఆయా ఈవీలపై ఏకంగా రూ.3 లక్షలదాకా రేట్లను తగ�
రవాణా శాఖ 2024లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి, అన్ని రంగాల్లో విజయం సాధించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈవీ పాలసీ అమలుతో ఇప్పటి వరకు 8,497 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోళ్లు జరిగాయని తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల(ఈవీ) కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు ఆశాజనకంగా మారాయి. ఈవీ టావీలర్స్కు రూ.15వేల వరకు, కార్లపై రూ.3 లక్షల వరకు రాయితీ లభిస్తుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువ చూపుతున్న
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఎలక్ట్రిక్ వాహనాల వినిమయాన్ని పెంచడానికి ఈ వాహనాలపై 5 శాతం జీఎస్టీని విధిస్తూ నిర్ణయం తీసు�
ఫార్ములా ఈ-రేస్పై శుక్రవారం శాసనసభలో సీఎం మాట్లాడిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. సాక్షాత్తూ ప్రభుత్వమే ఎఫ్ఈవోతో ఒప్పందం చేసుకున్నా, దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇదివరకే మీడియాలో వచ్చినా తనకు
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు, పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించి ఫార్ములా ఈ - రేస్ నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ప
ప్రభుత్వ పాలనా లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ ప్రజల ముందు పెడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఎలాంటి త ప్పూ లేకున్నా నిందవేసేందుకు ఉత్సాహ పడుతున్న
Honda Activa ev | ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని అనుకునే వారికి గుడ్న్యూస్. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్స్ ఇప్పుడు సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తోంది. హోండా యాక్టివా ఈ, క్య
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల సంస్థ ఆర్ఏపీ ఎకో మోటర్స్..తాజాగా ‘ఈ-రాజా’ ఆటోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఆటోను రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి �