తెలంగాణలో సోమవారం నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు జీవో 41 ద్వారా కొత్త ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్�
ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి భవిష్యత్ ఉందని, ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నిషాంత్ దొంగరి పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలో అద్భుతం ఆవిష్కృతమైంది. మాడిఫై చేసిన ఓ ఎలక్ట్రిక్ కారుతో ‘అన్లిమిటెడ్ రేంజ్' సాధ్యమైంది. ఇటలీలోని లాటినాలో గత నెల ఆ కారు పనితీరును ప్రదర్శించారు.
Tata Group | రాబోయే ఐదేండ్లలో తయారీ రంగంలో టాటా గ్రూపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించబోతున్నదని టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. సెమీ కండక్టర్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ, సంబంధిత రంగాల్లో ఈ ఉద్యో
EV Subsidy | ఎలక్ట్రిక వాహనాలపై సబ్సిడీ తొలగింపుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని, వినియోగదారులు ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలను
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..పలు ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఎలక్ట్రిక్ మినీ కంట్రీమ్యాన్ ధర రూ.54.9 లక్షలు. ఈ కారు బ్యాటరీపై ఎనిమ�
అద్దెకు విద్యుత్ వాహనాలు అందించే బెంగళూరుకు చెందిన యూలూ..తాజాగా హైదరాబాద్లో తన సేవలు ఆరంభించింది. ఈ సేవలను రాష్ట్ర ఐటీ ప్రీన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సోమవారం ప్రారంభించారు.
సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ అనుకూలమైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్
చదివింది పదోతరగతే అయినా తన ఆలోచనతో ఈ-సైకిల్ రూపొందించి అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన సాంబారి మల్లేశ్.
Union Minister Nitin Gadkari | హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో జరిగిన ఓ సభలో నితిన్ గడ్కరీ మాట్లాడూత 2034 నాటికి పెట్రోల్, డీజిల్ వాహనాలకు తలుపులు మూసేయాలని కేంద్రం భావిస్తోందన్నారు.
TVS iQube | ప్రముఖ టూవీలర్స్ తయారీ సంస్థ ‘టీవీఎస్ మోటార్స్’ నుంచి ఐదు వేరియంట్లలో ఎలక్ట్రిక్ ఐ-క్యూబ్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చాయి. బేస్ వేరియంట్ స్కూటర్ ధర రూ.94,999 నుంచి ప్రారంభం అవుతుంది.
కోర్సు పూర్తి చేశాక స్థిరపడొచ్చన్న భరోసా దొరికేలా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల కరికులాన్ని సాంకేతిక విద్యామండలి అధికారులు సిద్ధం చేస్తున్నారు. సీ-24 పేరుతో ‘అవుట్ కమ్ బేస్డ్ కరికులమే లక్ష్యంగా వి�
E-Vehicle Policy : ఈ-వెహికల్ పాలసీకి కేంద్రం ఓకే చెప్పింది. అయితే కంపెనీ పెట్టాలంటే కనీసం 4150 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ట పెట్టుబడికి లిమిట్ లేదు. ఈ-కార్లు తయారీ చేసే కంపెనీలకు కస్టమ్ డ్యూటీ �
EMPS 2024 | దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ-మొబిలిటీ ప్రమోషన్ (EMPS 2024) స్కీమ్ను తీసుకువచ్చింది. ఈ పథకం ఏప్రిల్ ఒకటి నుంచి జూలై 31 వరకు అమలు�