పత్తిపంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం రాంపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఏఎస్సై అంజయ్య కథనం ప్రకారం.. చారకొండ మండలం రాంపూర్కు చెం
Electric shock | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఎల్లాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో(Electric shock) తండ్రి, కొడుకు మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన అల్లాడి రవీందర్ రావుకు చెందిన పాడి గేదే విద్యుత్ షాక్ తో మృతి చెందింది. గ్రామానికి చెందిన పశువుల కాపరి ఓడేడ్ మానేరు అవతల ఒడ్డున పశువులను మేత మేపుతుండగా అక్కడ ఉన్న విద్య�
విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ దుర్ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం దాస్తండా గ్రామ పంచాయతీ రేగులతండాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
విగ్రహాల తయారీ కేంద్రంలో విద్యుత్ ప్రమాదం జరిగింది. భారీ వినాయక విగ్రహాన్ని ఒక చోట నుంచి మరో చోటుకు తరలిస్తుండగా, షాక్ తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
రుట్ల పట్టణంలో ఆదివారం విషాదం నెలకొంది. గణేష్ విగ్రహాన్ని తరలించే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందగా 8మంది తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని మెట్పల్లి రోడ్డుల
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన ఘటన తిమ్మాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన న్యాలం హరీష్ (35) తన ఇంటి వద్ద సంపుకున్న మోటార్ రిపేర్ రావడంతో శుక్రవారం ఉదయమే మరమ్మతులు చేస్�
విద్యుత్ ప్రమాదాలతో ప్రజలు, రైతులు, మూగ జీవాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వానాకాలం సందర్భంగా గాలివానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్ వైర్లు తెగిపడడం, తీగలు కిందకు వాలిపోవడంతో విద్యుత్ ప్రమా�