విద్యుత్తు షాక్తో యువ రైతు మరణించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం రంగాపూర్లో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన జిల్లెల మురళి(34) తన పొలంలో డెయిరీ ఫామ్ ఏర్పాటు చేసుకొని నడుపుతున్నాడు.
Current Wires | హైదరాబాద్ రామంతపూర్లో ఐదుగురు, బండ్లగూడలో ఇద్దరు, బాగ్అంబర్పేటలో ఒకరు, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లో మరో ఇద్దరు, కామారెడ్డి జిల్లా ఆరెపల్లిలో ఒకరు.. ఇలా వరుస విద్యుదాఘాత మరణ
నగరంలోని పాతబస్తీ బండ్లగూడలో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందారు.
విద్యుత్ షాక్తో మృతి చెందిన కృష్ణ, సురేశ్ యాదవ్ కుటుంబ సభ్యులు నష్ట పరిహారాన్ని తిరస్కరించారు. కాటేపల్లి శ్రీకాంత్రెడ్డి, హబ్సిగూడకు చెందిన రుద్రవికాస్,రాజేందర్రెడ్డి కుటుంబాలకు అంత్యక్రియల క�
విద్యుదాఘాతంతో 24 గంటల్లోనే మరో నలుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నగరంలో వేర్వేరు చోట్ల ముగ్గురు చనిపోగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక యువకుడు మృతిచెందాడు.
గణపతి విగ్రహాన్ని(Ganesha idol) తీసుకెళ్తుండగా కరెంటు షాక్ (Electric shock)తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఆరేపల్లి గ్రామ శివారులో వెలుగు చూసింది.
పండుగల వేళ హైదరాబాద్లో (Hyderabad) వరుసగా విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల్లో మూడు కరెంట్ షాక్తో (Electric Shock) ఎనిమిది మంది మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్�
గోఖలేనగర్ విషాదఘటన మృతుల కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. బాబుతో ఆడుకుని వెళ్లి మళ్లీ శోభాయాత్రలో పాల్గొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని ఒకరి భార్య కన్నీరుమున్నీరవుతుంటే చెట్టంత కొడుకును కో
ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్కు గురై తండ్రీకొడుకు మృతి చెందిన విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్కు చెంది�
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటుచేసుకున్నది. కరెంట్ షాక్తో ఐదుగురు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు రోడ్లపై బైఠాయించి ఆం�
రామంతాపూర్లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి రామంతాపూర్లోని గోకులేనగర్లో ఆదివారం రాత్రి రథయాత్ర నిర్వహించారు.
రామంతాపూర్ గోకులేనగర్లో శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కంరెటు షాకుకు గురై ఐదుగురు యువకులు మృతిచెందడం తనను తీవ్రం�