విద్యుదాఘాతంతో యువ రైతు సజీవ దహనమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో మంగళవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్తే.. శంభునిగూడెం గ్రామ పంచాయతీ వెన్నెలబైలుకు చెందిన రైతు పర్శిక రాజు (34) కోతుల బె
జడ్చర్లలో కరెంటుషాక్తో పదేండ్ల బాలుడు మరణించిన ఘటనను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాలుడు కుటుంబానికి 5 లక్షల పరిహారంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖపరమై�
ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట (Stampede) మరువక ముందే ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో మరో ఘటన చోటుచేసుకున్నది. యూపీలోని బారాబంకీ జిల్లా హైదర్ఘర్లో ఉన్న అవ్సనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో �
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్లో కరెంట్ షాక్తో రైతు దండిగా కొమురయ్య(65) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకా రం.. కొమురయ్య శనివారం ఉద యం 5 గంటలకు పొలానికి వెళ్లా డు.
విద్యుత్తుషాక్తో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలైన ఘటన మహబూబాబాద్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో జరిగిం ది. మంగళవారం గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహానికి ముందుభాగంలో ఉన్న రేకుల షెడ్కు విద్యు�