విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన ఘటన తిమ్మాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన న్యాలం హరీష్ (35) తన ఇంటి వద్ద సంపుకున్న మోటార్ రిపేర్ రావడంతో శుక్రవారం ఉదయమే మరమ్మతులు చేస్�
విద్యుత్ ప్రమాదాలతో ప్రజలు, రైతులు, మూగ జీవాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వానాకాలం సందర్భంగా గాలివానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్ వైర్లు తెగిపడడం, తీగలు కిందకు వాలిపోవడంతో విద్యుత్ ప్రమా�
విద్యుత్తు షాక్తో రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఘన్పూర్(ఆర్) లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన భూక్యా రాజు(35) బుధవారం ఉదయం తన పొలంలో గెట్లపై ఉన్న మొక్కలను గొడ్డలితో తొలగి
విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఘన్పూర్(ఆర్) గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పెండ్లి జరిగిన రెండు రోజులకే వరుడు విద్యుత్షాక్తో మృతి చెందగా.. కండ్ల ఎదుటే భర్త మరణాన్ని చూసిన నవవధువు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన మహబూబాబాద్ జిల్లా మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..
చెట్ల కొమ్మలు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్కు గురై ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా నంచర్ల సమీపంలో జరిగింది.సోమవారం విద్యుత్తు సిబ్బంది వైర్ల కింద చెట్ల కొమ్మల తొలగింపు �
ఓ వ్యవసాయ పొలంలో స్తంభం పాతేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం జడ్చర్లలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ..
విద్యుత్ షాక్ తో తల్లి కూతురు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోనీ పెద్ద గుల్లా తండాలో చోటు చేసుకుంది. ఉక్కపోతతో ఉపశమనం పొందడానికి రాత్రి నిద్రిస్తున్న సమయంలో చల్లదనం కోసం ఏర్పాటు చేసుకు�
Lairai Devi Jatra: గోవా జానపదాల్లో .. ఏడుగురు అక్కాచెల్లెళ్లలో లైరా దేవి ఒకరు. ఆ దేవి జాతరకు మహారాష్ట్ర, కర్నాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. శనివారం తెల్లవారుజామున ఆ జాతరలో తొక్కిసలాట జరిగి ఆరు మ�