కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్గడ్డ తండాలో విషాదం చోటుచేసుకున్నది. ట్రాన్స్ఫార్మర్పై విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా కరెంటు షాకుతో (Electric Shok) రైతు మృతి చెందారు. రాంపూర్గడ్డ తండాకు చెందిన పిట్ల శ�
కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియడంలేదని, ట్రాన్స్పార్మర్లు కాలిపోతే డీడీలు కట్టి నెలలు గడిచినా ఇచ్చే పరిస్థితే లేదని వివిధ జిల్లాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ కల్యా
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, కొరవడిన పర్యవేక్షణ లోపంవల్ల ఒక నిండు ప్రాణం బలైంది. ఒక వ్యక్తి విద్యుత్ తీగలకు వేలాడుతూ మంటల్లో కాలిపోయిన ఘటన మక్తల్ మండలం కర్ని సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చే�
Electric shock | విద్యుత్ వైర్ తో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి(Man dies ) చెందిన సంఘటన మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో చోటు చేసుకు కుంది.
పంటపొలానికి మోటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్(Electric shock) తగిలి ఓ రైతు మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటుచేసుకుంది.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. వ్యవసాయ పొలంలో యూరియ మందు చల్లుతుండగా కొడుకుకు విద్యుత్ షాక్ తగిలింది. కుమారుడిని కాపాడే ప్రయత్నంలో తండ్రి మృత్యువాత పడిన సంఘటన శామీర్ ప�
రంగారెడ్డి జిల్లా కేశంపేటలో (Keshampet) విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ ప్రమాదానికి గురై యువకుడు మృతిచెందాడు. తలకొండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన చెవిటి ప్రవీణ్ (28) టీఫైబర్ కేబుల్ నెట్వర్క్లో ప్రైవేట�
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడం బోధన్, రెంజల్ మండలాల్లో తీవ్ర విషాదం నింపింది. తల్లిదండ్రులతోపాటు కొడుకు విద్యుత్ షాక్తో మృత్యువాత పడిన ఘటన బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో చోటుచేసుక
కరెంట్ కాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలైన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రెంజల్ మండలం సాటాపూర్కు చెందిన ఒర్పు గంగారాం (45)కు ఇ�
Electric shock | కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవయ్యపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య(48) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.