పొలంలో విద్యుత్తు షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో రైతు బోర నర్సయ్య (45) రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని మక్కజొన్న స
Nirmal | నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామానికి చెందిన రైతు బోర నర్సయ్య(45) మొక్కజొన్న పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎర్తింగ్ వైర్ తగిలి మృతి(Farmer dies) చెందాడు.
విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్దిన్నె గ్రామ పంచాయతీ వేడుకరావుపల్లి తండాకు చెందిన అమ్రున�
రక్త సంబంధాన్ని మర్చి సొంత అన్ననే తమ్ముడు కడతేర్చిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్యతండా పంచాయతీ ననూతండాలో చోటుచేసుకుంది. తూప్రాన్ సీఐ రంగ కృష్ణ వివరాల ప్రకారం... ననూతండాకు చెందిన తేజావత్ చందర్�
Nirmal | నిర్మల్(Nirmal )జిల్లా దిలావర్పూర్ మండలంలోని సాంగ్వీ గ్రామానికి చెందిన రైతు పంతులు భూమన్న(69) విద్యుత్ షాక్తో(Electric shock) చేనులోనే మృత్యువాత పడ్డాడు.
Jayashankar Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో (Electric shock)ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు.
CM Revanth Reddy Flexi | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మెదక్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఏడుపాయల ఆలయంతో పాటు మెదక్ చర్చిని రేవంత్ రెడ్డి సందర్శించారు.
Tragedy | ఆమె రోజులాగే సోమవారం ఉదయం కూడా తన కొడుకును స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లింది. బస్సు రాగానే కొడుకును ఆ బస్ ఎక్కిస్తూ విద్యుత్ షాక్కు గురైంది. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించి ఆమె శరీరం నుం
రాష్ట్రంలో విద్యుత్తు షాక్ మరణాల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తున్నది. కరెంటు తీగలు యమపాశాలై ఏటా వందలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు బాధిత కుటంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఇ�
నానమ్మ కర్మకాండలకు వెళ్లి సమీపంలోని బోరు వద్ద స్నానం చేస్తుండగా, విద్యుత్తు షాక్ తగిలి మనుమడు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేటలో జరిగింది.
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం నీర్సాబ్తండాకు చెం దిన రైతు రమేశ్నాయక్(36)కు రెండున్నర ఎకరాల పొలం ఉన్నది. వరి సాగుకు నీళ్లు పెట్టేందుకు శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లాడు.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తాడిపర్రులో విద్యుదాఘాతంతో (Electric Shock) నలుగురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.