అమీర్పేటలోని అమోఘ హోటల్లో విద్యుత్ షాక్కు గురై.. హోటల్లో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి కథనం ప్రకారం.. బీహార్ రాష్ర్టానికి చెందిన అమిత్(23), అతడి సో�
విద్యుదాఘాతంతో దంపతులు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బస్వాపురం గ్రామానికి చెందిన బానోతు శ్రీను(42), షమీన(40) 20 ఏళ్ల క�
Khammam | కులాలు వేరైనా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఓ కూతురు జన్మించింది. కూలీ పనులు చేసుకుంటూ సాఫీగా సంసార జీవితం సాగిస్తున్న ఆ దంపతులను విద్యుత్ షాక్ పగబట్టినట్లు క
Electric shock | పండుగపూట విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో(Electric shock) దంపతులు మృతి(Couple dies) చెందారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం (Khammam)జిల్లా కారేపల్లి మండలం బస్వాపు రం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్త�
తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్ పె డుతూ విద్యుత్తు షాక్కు గురై బాలిక మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరంలో శుక్రవారం చోటుచేసుకున్న ది. గ్రామానికి చెందిన కటికాల రామకృష్ణ
Cellphone charging | తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్(Cellphone charging )పెడుతూ విద్యుత్ షాక్కు (Electric shock) గురై బాలిక మృతి (Girl dies)చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుక�
నీళ్ల కోసం మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్తు షాక్ తగిలి యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..
Electric shock | నీళ్ల కోసం మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్(Electric shock) తగిలి యువ రైతు మృతి(Farmer dies) చెందాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
Electric shock |కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ తీగలు(Electric shock) తెగిపడి విద్యా ర్థులకు గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపూలే బాలుర గురుకుల పాఠశాలలో( Gurukula School) సోమవార�
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి లో గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు వాలేరు ప్రకాశ్ (40) ఎకరం ప�