తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్ పె డుతూ విద్యుత్తు షాక్కు గురై బాలిక మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరంలో శుక్రవారం చోటుచేసుకున్న ది. గ్రామానికి చెందిన కటికాల రామకృష్ణ
Cellphone charging | తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్(Cellphone charging )పెడుతూ విద్యుత్ షాక్కు (Electric shock) గురై బాలిక మృతి (Girl dies)చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుక�
నీళ్ల కోసం మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్తు షాక్ తగిలి యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..
Electric shock | నీళ్ల కోసం మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్(Electric shock) తగిలి యువ రైతు మృతి(Farmer dies) చెందాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
Electric shock |కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ తీగలు(Electric shock) తెగిపడి విద్యా ర్థులకు గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపూలే బాలుర గురుకుల పాఠశాలలో( Gurukula School) సోమవార�
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి లో గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు వాలేరు ప్రకాశ్ (40) ఎకరం ప�
తొలగించిన కరెం టు తీగలు తగిలి విద్యుత్తుషాక్తో రెండు బర్రె లు మృతి చెందాయి. ఈ ఘటన శనివారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రం లో జరిగింది. ఈ ఘటనకు వి ద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస
టిప్పర్ కు కరెంటు తీగలు తగలడంతో షాక్కు గురై డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీ స్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
Electric shock | కరెంట్ షాక్తో(Electric shock) విద్యార్థి మృతి చెందిన విషాదకర సంఘటన నారాయణ కళాశాలలో(Narayana College) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వరి తుకానికి నీళ్లు పారించడానికి వెళ్లిన మహిళా రైతు విద్యుదాఘాతాకానికి బలైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..