తొలగించిన కరెం టు తీగలు తగిలి విద్యుత్తుషాక్తో రెండు బర్రె లు మృతి చెందాయి. ఈ ఘటన శనివారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రం లో జరిగింది. ఈ ఘటనకు వి ద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస
టిప్పర్ కు కరెంటు తీగలు తగలడంతో షాక్కు గురై డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీ స్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
Electric shock | కరెంట్ షాక్తో(Electric shock) విద్యార్థి మృతి చెందిన విషాదకర సంఘటన నారాయణ కళాశాలలో(Narayana College) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వరి తుకానికి నీళ్లు పారించడానికి వెళ్లిన మహిళా రైతు విద్యుదాఘాతాకానికి బలైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
Electric shock | వరంగల్ జిల్లాలో(Warangal) విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలంలోని రాంధాన్తండాలో ఆదివారం విద్యుత్ షాక్తో(Electric shock) రైతు మృతి(Young farmer died) చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
విద్యుదాఘాతంతో రైతు మృతి చెం దిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ఇస్సిపేట లో శనివారం చోటుచేసుకున్నది. ఇ స్సిపేటకు చెందిన యార రాజిరెడ్డి (58) వడ్లు బియ్యం పట్టించేందుకు కిరాయికి టాటా ఏస్ �
కూలర్ను ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి ఆరేండ్ల చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేం�
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్ (Electric Shock) పెట్టి చిత్ర హింసలకు గురిచేసిందో మహిళ. మెయిన్పురికి చెందిన బేబీ యాదవ్, ప్రదీప్ సింగ�
రహదారిపై గుంత తవ్వుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైన ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఘటనపై గుత్తేదారుతో సహా ముగ్గురిపై నిర్లక్ష్యం, బాలకార్మ�
విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన రైతు కుర్వ భీమన్న (46)కు భార్య, ఇద్దరు కుమారు�