Electric shock | కరీంనగర్ జిల్లాలో(Karimnagar) విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో(Electric shock) తల్లీకూతుళ్లు(Mother and daughter died) మృతి చెందారు.
తెల్లారితే ఆ ఇంట్లో పెండ్లి భాజాలు మోగాల్సి ఉంది. కానీ.. విధి వక్రీకరించి చావు డప్పు మోగింది. ఇంట్లో విద్యుత్తు షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు మోటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
మండు వేసవిలో కురిసిన ఒక్క వర్షానికే నగరం అతులాకుతలమైంది. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం వర్షం వస్తుందని వాతావారణ శాఖ ముందే సూచనలు చేసినా.. అప్ర�
పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ కౌలు రైతు విద్యుత్తు షాక్తో మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
జీహెచ్ఎంసీ వీధి దీపాల విభాగం సిబ్బంది పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి స్ట్రీట్లైట్ స్తంభానికి చేయి తాకడంతో కరెంట
Electric shock | విద్యుత్ షాక్తో( Electric shock) రైతు మృతి(Farmer died) చెందిన ఘటన వరంగల్(Warangal )జిల్లా ఖానాపురం మండలంలోని కొడ్తిమాట్ తండాలో సోమవారం చోటుచేసుకుంది.
మోటర్ నడవకపోవడంతో సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై ఓ రైతు మరణించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లింగాపూర్లో సోమవారం చోటుచేసుకున్నది.