ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో విషాదం నెలకొన్నది. జాతీయ జెండా ఎగురవేసే క్ర మంలో విద్యుత్తు షాక్తో ఇద్దరు మృతి చెందారు.
Electric shock | విద్యుత్ షాక్(Electric shock )తో రైతు మృతి(Farmer )చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో బుధవారం చోటు చేసుకుంది.
Medak | పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన పట్నం శంకరయ్య( 61 )అనే రైతు విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు పాపన్నపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి వెల్లడించారు.
Hasanamba Temple | కర్ణాటకలోని హసన్ (Hassan) జిల్లాలో ఉన్న ప్రఖ్యాత హసనాంబ ఆలయం (Hasanamba Temple) వద్ద తొక్కిసలాట (stampede) చోటుచేసుకుంది. విద్యుత్ తీగ తెగిపడటంతో కొంతమంది భక్తులు కరెంట్ షాక్ (electric shock )కు గురయ్యారు.
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్(Electric shock) తగిలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కడెం మండలంలోని చిన్న బెల్లాల్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బెల్లాల్ గ్రామంలో కుమ్రం
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతం. ఎప్పుడొస్తదో పోతదో తెల్వని కరెంట్తో బావుల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఉండేది. ఏ అర్ధరాత్రో 2-3 గంటలు వచ్చే కరెంట్ వల్ల ఎందరో అన్నదాతలు విద్యుదాఘాతంత�
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రితో కలిసి షాపింగ్ మాల్కు వెళ్లిన చిన్నారి చాక్లెట్ కోసం ఫ్రిడ్జిని తెరిచే క్రమంలో షాక్ తగిలి ఓ బాలిక మృతి చెందిన విషాదకర సంఘటన నందిపేట మండల కేంద్రంలో సోమవ�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొలాంగూడకు చెందిన టేకమ్ మారు భీంబాయి(22) కూతురి నా మకరణం కార్యక్రమం మంగళవారం ఏర్పా టు చేశారు. నామకరణ కార్యక్రమం జరుగుతుండగా..