Vikarabad | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలంలోని బురాన్పూర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
సాగునీటి కొరత రైతుల ప్రాణాలు బలితీసుకొంటున్నది. పొలాలకు నీటిని పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై ఇద్దరు రైతులు మృతిచెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. చిన్నచింతకుంట మండలం పర్దీపూర్క
Electric shock | విద్యుదాఘాతంతో(Electric shock) ఇద్దరు రైతులు మృతి(Farmers died) చెందారు. ఈ విషాదకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar) చిన్న చింత కుంట మండలం, పర్దీపూర్లో చోటు చూసుకుంది.
Nirmal | మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట్లో పెండ్లి, బంధుగణంతో ఆ ఇంట సందడి నెలకొంది. పెండ్లి పనుల కోసం ఇంటిల్లిపాది నిమగ్నమయ్యారు. ఇంతలోనే అనుకోని విషాదం నెలకొంది.
వన్యప్రాణుల వేటకు దుండగులు విద్యుత్తు తీగలతో బిగించిన ఉచ్చుకు ఇద్దరు బలయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ కమాండో, ములుగు జిల్లా గోవిందరావు�
ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో విషాదం నెలకొన్నది. జాతీయ జెండా ఎగురవేసే క్ర మంలో విద్యుత్తు షాక్తో ఇద్దరు మృతి చెందారు.
Electric shock | విద్యుత్ షాక్(Electric shock )తో రైతు మృతి(Farmer )చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో బుధవారం చోటు చేసుకుంది.
Medak | పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన పట్నం శంకరయ్య( 61 )అనే రైతు విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు పాపన్నపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి వెల్లడించారు.