Hasanamba Temple | కర్ణాటకలోని హసన్ (Hassan) జిల్లాలో ఉన్న ప్రఖ్యాత హసనాంబ ఆలయం (Hasanamba Temple) వద్ద తొక్కిసలాట (stampede) చోటుచేసుకుంది. విద్యుత్ తీగ తెగిపడటంతో కొంతమంది భక్తులు కరెంట్ షాక్ (electric shock )కు గురయ్యారు.
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్(Electric shock) తగిలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కడెం మండలంలోని చిన్న బెల్లాల్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బెల్లాల్ గ్రామంలో కుమ్రం
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతం. ఎప్పుడొస్తదో పోతదో తెల్వని కరెంట్తో బావుల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఉండేది. ఏ అర్ధరాత్రో 2-3 గంటలు వచ్చే కరెంట్ వల్ల ఎందరో అన్నదాతలు విద్యుదాఘాతంత�
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రితో కలిసి షాపింగ్ మాల్కు వెళ్లిన చిన్నారి చాక్లెట్ కోసం ఫ్రిడ్జిని తెరిచే క్రమంలో షాక్ తగిలి ఓ బాలిక మృతి చెందిన విషాదకర సంఘటన నందిపేట మండల కేంద్రంలో సోమవ�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొలాంగూడకు చెందిన టేకమ్ మారు భీంబాయి(22) కూతురి నా మకరణం కార్యక్రమం మంగళవారం ఏర్పా టు చేశారు. నామకరణ కార్యక్రమం జరుగుతుండగా..
Bridegrooms died | పెండ్లింట విషాదం చోటు చేసుకుంది. వివాహం అయిన మరుసటి రోజే విద్యుత్ షాక్తో వరుడు మృతి చెందిన హృదయ విదారకర సంఘటన జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం వెంకటాపుర్లో చోటు చేసుకుంది.
Electric shock | ప్రమాదవాశాత్తు 11కెవి విద్యుత్ వైర్లు తగిలి లారీ, ప్రోక్లైనర్ దగ్ధం అయిన సంఘటన జిల్లాలోని ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గురువారం చోటు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రామన్న�
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల మున్సిపాలిటీ సీతారాంపురం గ్రామానికి చెందిన రఘురాం (17) ప్రమాదవశాత్తు కరెంట్ షాక�
ట్రాన్స్ఫార్మర్పై చనిపోయిన ఓ కోతిని తీస్తుండగా.. విద్యుత్తు షాక్ తగలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో జరిగింది. మడిపల్లి గ్రామంలో ఓ విద్య�
Karimnagar | కరెంట్షాక్తో రెండు జోడెడ్లు మృతి చెందాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పన్యాల లచ్చిరెడ్డికి చెందిన పొలంలో ఆదివారం ఉద�
Tragedy | ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు కూలీలకు కరెంట్ షాక్ తగలడంతో వారిని కాపాడేందుకు వెళ్లిన అంగన్వాడీ ఆయా సైతం కరెంట్ షాక్కు(Electric shock) గురై మొత్తం ముగ్గురు మృతి చెందారు.
Crime news | ఆటటాడుకుంటున్న చిన్నారి విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషాదకర సంఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.
Moharram Procession: మొహర్రం వేడుకల్లో విషాదం జరిగింది. జార్ఖండ్లోని బొకారో జిల్లాలో ఊరేగింపు చేస్తున్న సమయంలో.. విద్యుత్తు తీగలకు తాజియా తగిలింది. దీంతో కరెంట్ షాక్ కొట్టింది. ఆ ఘటనలో నలుగురు వ్యక్త�
Tragedy | తమ అభిమాన నటుడు పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకునేందుకు యత్నించిన ఇద్దరు అభిమానులు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విషాద ఘటన పల్నాడు జిల్లా (Palnadu District) లో చోటు చేసుకుంది.