Bridegrooms died | పెండ్లింట విషాదం చోటు చేసుకుంది. వివాహం అయిన మరుసటి రోజే విద్యుత్ షాక్తో వరుడు మృతి చెందిన హృదయ విదారకర సంఘటన జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం వెంకటాపుర్లో చోటు చేసుకుంది.
Electric shock | ప్రమాదవాశాత్తు 11కెవి విద్యుత్ వైర్లు తగిలి లారీ, ప్రోక్లైనర్ దగ్ధం అయిన సంఘటన జిల్లాలోని ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గురువారం చోటు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రామన్న�
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల మున్సిపాలిటీ సీతారాంపురం గ్రామానికి చెందిన రఘురాం (17) ప్రమాదవశాత్తు కరెంట్ షాక�
ట్రాన్స్ఫార్మర్పై చనిపోయిన ఓ కోతిని తీస్తుండగా.. విద్యుత్తు షాక్ తగలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో జరిగింది. మడిపల్లి గ్రామంలో ఓ విద్య�
Karimnagar | కరెంట్షాక్తో రెండు జోడెడ్లు మృతి చెందాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పన్యాల లచ్చిరెడ్డికి చెందిన పొలంలో ఆదివారం ఉద�
Tragedy | ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు కూలీలకు కరెంట్ షాక్ తగలడంతో వారిని కాపాడేందుకు వెళ్లిన అంగన్వాడీ ఆయా సైతం కరెంట్ షాక్కు(Electric shock) గురై మొత్తం ముగ్గురు మృతి చెందారు.
Crime news | ఆటటాడుకుంటున్న చిన్నారి విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషాదకర సంఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.
Moharram Procession: మొహర్రం వేడుకల్లో విషాదం జరిగింది. జార్ఖండ్లోని బొకారో జిల్లాలో ఊరేగింపు చేస్తున్న సమయంలో.. విద్యుత్తు తీగలకు తాజియా తగిలింది. దీంతో కరెంట్ షాక్ కొట్టింది. ఆ ఘటనలో నలుగురు వ్యక్త�
Tragedy | తమ అభిమాన నటుడు పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకునేందుకు యత్నించిన ఇద్దరు అభిమానులు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విషాద ఘటన పల్నాడు జిల్లా (Palnadu District) లో చోటు చేసుకుంది.
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివంపేట మండలం పెద్ద గొట్టుముక్ల గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై కౌలు రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుమ్మరి పెంటయ్య (35) అనే రైతు �
Crime News | పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం(Tragedy) నెలకొంది . జిల్లాలోని మొగల్తూరు మండలం మోళ్లపర్రులో ఇద్దరు జాలరులు(Fishermans) చేపల వేటకు వెళ్తుండగా మార్గమధ్యలో విద్యుత్ తీగలు (Wires) తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.
AP News | ఏపీలోని నెల్లూరు జిల్లాలో కరెంట్ షాక్(Electric Shock)తో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
Warangal | వరంగల్ : విద్యుత్ షాక్ తగిలిన కోడలిని కాపాడబోయి అత్త మృతి చెందిన సంఘటన గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ గరీబ్నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగింది.
విద్యుత్ షాక్కు గురైన బాలికను రక్షించే ప్రయత్నం చేసిన ఓ మహిళ మృతి చెందిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, స�