Groom Dies | మహబూబాబాద్ రూరల్ : ఆ ఇల్లంతా పెళ్లి సందడి నెలకొన్నది. బంధువులతో కళకళలాడుతున్నది. ఓ వైపు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నది.
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజులుపోయి, మనం పోదాం బిడ్డో సర్కారు దవాఖానకు..’ అనే రోజులు వచ్చాయి. ప్రజారోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యల మూలంగా ప్రజల్లో మరింత
Tragedy | సెలవుపై ఇంటికి వచ్చిన కానిస్టేబుల్(constable) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించిన ఘటన ములుగు జిల్లా(Mulugu District)లో చోటు చేసుకుంది.
Tragedy | ఏపీలోని అన్నమయ్య(Annamaiah) జిల్లాలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం కానుగామాకులపల్లెలో ఓ కుటుంబం శుక్రవారం గృహప్రవేశానికి(Entrance house) శ్రీకారం చుట్టింది.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్కు చెందిన హోంగార్డ్ కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఎస్సై గణేశ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
వ్యవసాయం పొలం వద్ద బోరు కోసం కరెంట్ లైన్ వేద్దామని వెళ్లిన ఆ తండ్రి విద్యుత్ షాక్తో మృత్యుఒడికి చేరాడు. గిలగిలా కొట్టుకుంటూ పొలం వద్దే ప్రాణాలొదిలాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఇద్దరు పదేళ్ల బ
Jagtial dist | జిల్లాలోని మెట్పల్లి పట్టణంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్తో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. స్నేహితుడి కొత్త షాపు వద్ద ఫ్లెక్సీ బోర్డు పెడుతుండగా.. ప్రమాదవశాత్తూ ఇద్దరు వి
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్ల పల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది.
కోహెడ, ఆగష్టు 30 : సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన జెట్టి మురళి (35) అనే వ్యక్తి సోమవారం రాత్రి విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. సొంత ఇళ్లు నిర్మించుకుంటున్న మురళి ఇంటి వద్ద విద్యుత్ వైర్ల�
పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఆరేసేందుకు వెళ్లి ఓ మహిళ కరెంట్ షాక్తో మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామ పంచాయతీ పరిధి పవర్ హౌస్ కాలనీ వద్ద చోటు చేసు�
సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కంగ్టి మండలం నాగూర్ (బీ) గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామాన�
దుండిగల్,ఆగస్టు5 : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జయశంకర్ భూపాలపల్ల