Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివంపేట మండలం పెద్ద గొట్టుముక్ల గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై కౌలు రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుమ్మరి పెంటయ్య (35) అనే రైతు �
Crime News | పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం(Tragedy) నెలకొంది . జిల్లాలోని మొగల్తూరు మండలం మోళ్లపర్రులో ఇద్దరు జాలరులు(Fishermans) చేపల వేటకు వెళ్తుండగా మార్గమధ్యలో విద్యుత్ తీగలు (Wires) తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.
AP News | ఏపీలోని నెల్లూరు జిల్లాలో కరెంట్ షాక్(Electric Shock)తో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
Warangal | వరంగల్ : విద్యుత్ షాక్ తగిలిన కోడలిని కాపాడబోయి అత్త మృతి చెందిన సంఘటన గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ గరీబ్నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగింది.
విద్యుత్ షాక్కు గురైన బాలికను రక్షించే ప్రయత్నం చేసిన ఓ మహిళ మృతి చెందిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, స�
Groom Dies | మహబూబాబాద్ రూరల్ : ఆ ఇల్లంతా పెళ్లి సందడి నెలకొన్నది. బంధువులతో కళకళలాడుతున్నది. ఓ వైపు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నది.
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజులుపోయి, మనం పోదాం బిడ్డో సర్కారు దవాఖానకు..’ అనే రోజులు వచ్చాయి. ప్రజారోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యల మూలంగా ప్రజల్లో మరింత
Tragedy | సెలవుపై ఇంటికి వచ్చిన కానిస్టేబుల్(constable) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించిన ఘటన ములుగు జిల్లా(Mulugu District)లో చోటు చేసుకుంది.
Tragedy | ఏపీలోని అన్నమయ్య(Annamaiah) జిల్లాలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం కానుగామాకులపల్లెలో ఓ కుటుంబం శుక్రవారం గృహప్రవేశానికి(Entrance house) శ్రీకారం చుట్టింది.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్కు చెందిన హోంగార్డ్ కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఎస్సై గణేశ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
వ్యవసాయం పొలం వద్ద బోరు కోసం కరెంట్ లైన్ వేద్దామని వెళ్లిన ఆ తండ్రి విద్యుత్ షాక్తో మృత్యుఒడికి చేరాడు. గిలగిలా కొట్టుకుంటూ పొలం వద్దే ప్రాణాలొదిలాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఇద్దరు పదేళ్ల బ
Jagtial dist | జిల్లాలోని మెట్పల్లి పట్టణంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్తో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. స్నేహితుడి కొత్త షాపు వద్ద ఫ్లెక్సీ బోర్డు పెడుతుండగా.. ప్రమాదవశాత్తూ ఇద్దరు వి