Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్ల పల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది.
కోహెడ, ఆగష్టు 30 : సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన జెట్టి మురళి (35) అనే వ్యక్తి సోమవారం రాత్రి విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. సొంత ఇళ్లు నిర్మించుకుంటున్న మురళి ఇంటి వద్ద విద్యుత్ వైర్ల�
పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఆరేసేందుకు వెళ్లి ఓ మహిళ కరెంట్ షాక్తో మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామ పంచాయతీ పరిధి పవర్ హౌస్ కాలనీ వద్ద చోటు చేసు�
సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కంగ్టి మండలం నాగూర్ (బీ) గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామాన�
దుండిగల్,ఆగస్టు5 : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జయశంకర్ భూపాలపల్ల
మహబూబాబాద్ : విద్యుత్ షాక్కు గురై ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని తొర్రూరు మండలం అమ్మపురం జీ కే తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన బానోత్ మహేష్ (30) బానోత్ సుధాకర్ (35) అనే రైతులు వ్యవసాయ బో�
పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ధర్మారం మండలం పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. గ్రా�
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్
జయశంకర్ భూపాలపల్లి : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన విషాదకర సంఘటన జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి త�
తాడ్వాయి, జూన్23 : విద్యుత్ తీగలు తెగిపడి ఆరు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన తాడ్వాయి మండలం నార్లాపురం సమీపంలోని చింతల క్రాస్ వద్ద గురువారం చోటు చేసుకుంది. పశువుల కాపరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నార్లా
మహబూబాబాద్ : జిల్లాలో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి చెందడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో రామాలయం గుడికి మైకుల�
మహబూబాబాద్ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెల�
జ్యోతినగర్, జూన్ 13 : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన ఎన్టీపీసీ పట్టణ పరిధి రెండో డివిజన్ పీకే రామయ్యకాలనీలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్ల�
చేర్యాల, జూన్ 5 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన యేశబోయిన �