దమ్మపేట : వన్యప్రాణుల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని రంగువారిగూడెం గ్రామ శివారున సోమవారం అర్ధరాత్రి జరిగింది. ప�
Electric shock | పండుగ కోసం వచ్చి ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఉన్న ఊర్లో సంబురంగా పండుగను చేసుకుందామనుకుని వచ్చిన వారి పాలిట విధి వక్రించింది. విద్యుత్ షాక్తో కుటుంబ పెద్ద మరణించడంతో వారి కుటుంబంలో తీరని విషాదం
వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి | వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రంగులవారిగూడెం చోటు చేసుకున్నది. గ్రా�
Electric shock | విద్యుదాఘంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..దండేపల్లి మండలం లింగాపూర్ సమీపంలో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మడావి లక్ష్మణ్ (26) ప్రమాదవశాత్తు విద�
ఎర్రుపాలెం:మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గౌరెడ్డి సీతారామిరెడ్డి(41) అనే రైతు తన పొలంలో వ్యవసాయ మోటారును ఆన్ చేసే క్రమ�
Minister KTR | మహబూబాబాద్ జిల్లాకు ఓ ఇద్దరు దంపతులు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో.. వారి ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. ఆ చిన్నారులను ఆదుకోవాలని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ
క్రైం న్యూస్ | వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ స్టాటర్ను రిపేరు చేస్తూ కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
క్రైం న్యూస్ | కరెంట్ షాక్తో ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం మహ్మద్ నగర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ హమీద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కాటారం : కాటారం మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయ సమీపంలో బుధవారం విద్యుత్ బల్బు బిగించడానికి సురేష్ అనే యువకుడు స్తంభం పైకి ఎక్కగా విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. గ్రామ పంచాయతీ పరిధిలో స్తంభా�