హైదరాబాద్ : మల్కాజ్గిరి పోలీస్స్టేషన్ పరిధిలోని జెడ్టీసీ క్రాస్రోడ్ వద్ద విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు షాక్కు గురై ఓ ఓ యువకుడు మృతి చెందారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా తేజేశ్
యాదాద్రి : ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో ఓ మహిళ మృతి చెందడంతో పాటు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మోటకొండూర్ మండలంలోని కాటేపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివరాత్రి గౌరమ్మ(45) ఇంట్ల
వెంగళరావునగర్, జనవరి 5 : వృద్ధాప్యంలో ఉన్న అమ్మకు సాయం చేద్దామని వెళ్లిన కుమారుడు విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వ
దమ్మపేట : వన్యప్రాణుల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని రంగువారిగూడెం గ్రామ శివారున సోమవారం అర్ధరాత్రి జరిగింది. ప�
Electric shock | పండుగ కోసం వచ్చి ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఉన్న ఊర్లో సంబురంగా పండుగను చేసుకుందామనుకుని వచ్చిన వారి పాలిట విధి వక్రించింది. విద్యుత్ షాక్తో కుటుంబ పెద్ద మరణించడంతో వారి కుటుంబంలో తీరని విషాదం
వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి | వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రంగులవారిగూడెం చోటు చేసుకున్నది. గ్రా�
Electric shock | విద్యుదాఘంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..దండేపల్లి మండలం లింగాపూర్ సమీపంలో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మడావి లక్ష్మణ్ (26) ప్రమాదవశాత్తు విద�
ఎర్రుపాలెం:మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గౌరెడ్డి సీతారామిరెడ్డి(41) అనే రైతు తన పొలంలో వ్యవసాయ మోటారును ఆన్ చేసే క్రమ�