Minister KTR | మహబూబాబాద్ జిల్లాకు ఓ ఇద్దరు దంపతులు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో.. వారి ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. ఆ చిన్నారులను ఆదుకోవాలని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ
క్రైం న్యూస్ | వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ స్టాటర్ను రిపేరు చేస్తూ కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
క్రైం న్యూస్ | కరెంట్ షాక్తో ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం మహ్మద్ నగర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ హమీద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కాటారం : కాటారం మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయ సమీపంలో బుధవారం విద్యుత్ బల్బు బిగించడానికి సురేష్ అనే యువకుడు స్తంభం పైకి ఎక్కగా విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. గ్రామ పంచాయతీ పరిధిలో స్తంభా�
క్రైం న్యూస్ | మోటర్ పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు అన్న శంకర్ రెడ్డికి విద్యుత్ షాక్ రావడంతో అతడు అరిచాడు. దీంతో అన్నను రక్షించే క్రమంలో విద్యుత్ షాక్ అని గుర్తించని యతేశ్వర్ రెడ్డి కరెంట్ షాక్కు గురై మ�
మంత్రి సత్యవతి | కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్తో దీక్షిత(16) అనే బాలికి చనిపోయిన విషషయం తెలిసిందే. కాగా, కురవి మండలం, గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన కుమారి దీక్షిత కుటుంబాన్ని గిరిజన సంక్షేమ శాఖ మం�
మాదాపూర్ : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం … మహబూబ్నగర్ జిల్లా నెల్లికుదూ
దమ్మపేట :విద్యుత్ షాక్ తో పశువులు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో రైతు కాక కన్నప్ప తన ఆవు, ఎద్దు, దూడలను మేత కోసం సమీపంలోని పొ
క్రైం న్యూస్ | మొక్కజొన్న చేనుకి రక్షణగా విద్యుత్ తీగ అమర్చాడు.
శనివారం సాయంత్రం మంగ్య నాయక్ అనే మరో రైతు గడ్డి కోయడానికి వెళ్లి విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
విద్యుత్ షాక్| రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేటలో విషాదం నెలకొన్నది. కోనరావుపేట మండలంలోని కొలనూర్ గొల్లపల్లిలో విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందాడు.