బావిలో పూడిక తీస్తుండగా విద్యుత్తు షాక్తో ఒకరు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని బేరువాడ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం...
వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. బుధవారం మండలంలోని జడ్చెరువు, బచ్చురాజ్పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. అకాల వర్షం కారణంగా దెబ్బతిన్�
వ్యవసాయ బావిలో ఉన్న మోటార్ను చూసేందుకు దిగిన రైతు విద్యుదాఘాతానికి గురై మరణిం చాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామపంచాయతీ పరిధిలోని తాళ్లతండాలో సోమవారం చోటుచేసుకున్నది.
Electric shock | వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్తో(Electric shock )రైతు మృతి(Farmer dies) చెందిన సంఘటన మెదక్(Medak) జిల్లా నిజాంపేటలో ఆదివారం చోటు చేసుకుంది.
బోరులో నీరు అడుగంటిపోవడంతో మరిన్ని పైపులు దించుతుండగా నలుగురు కూలీలు విద్యుత్ షాక్కు గురయ్యారు. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావు�
విద్యుదాఘా తానికి రైతు బలైన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం బీ-కొండాపూర్లో ఆదివారం ఉద యం చోటుచేసుకుంది. బాధిత కుటుంబం, పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెం�
రాత్రి కరెంట్కు మరో రైతు బలయ్యాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెందిన రైతు బోయిని గణేశ్ (42)కు మెదక్ జిల్లా చేగుంట మండలం బీ-కొండాపూర్ పరిధిలో రెండెకరాలు ఉంది. అందులో వరి, మక్
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు రైతులు కరెంట్ షాక్కు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు.
విద్యుత్తు తీగలు తెగిపడి ముగ్గురు మృత్యువాతపడగా.. తీవ్రంగా గాయపడిన ఓ బాలుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యాతండాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామానికి చెందిన చౌదరి సరిత-సోమయ్య దంపతుల కుమారుడు రుషికుమార్ (4) శనివారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. రుషికుమార్ మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి ఇంట్లో�
బోరు మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ధరూర్ మండలం నెట్టెంపాడుకు చెందిన యువ రైతు లొ
Electric shock | విద్యుత్ షాక్తో(Electric shock )ఓ యువరైతు(young farmer) మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల(Jogulamba district) ధరూర్ మండలం నెట్టెంపాడు (Nettempadu) గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.