భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని గ్రేస్మిషన్ పాఠశాలలో ఆదివారం విద్యుత్తు షాక్ తగిలి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతిచెందారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం కాళీమాత ఏరియాకు చెం�
Electric shock | విద్యుత్షాక్కు(Electric shock) గురైన ఓ వ్యక్తి మృతి(Young man died) చెందిన సంఘటన చర్లపల్లి (Charlapally) పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...కండ్లకోయ పరిధి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్�
CRPF Jawan | ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా విద్యుదాఘాతంతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు.
Electric shock | మూతపడిన పరిశ్రమలో విద్యుదాఘాతానికి(Electric shock )గురై ఇద్దరు కార్మికులు మృతి (Workers died)చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్(Medchal) పోలీస్ స్టేషన్ పరిధి కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కంపెనీలో చోటు �
Electric shock | సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో (Electric shock) ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్ తండాలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందినట్ట�
Electric shock | సిద్దిపేట(Siddipet) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో(Electric shock) ఓ రైతు పొలంలోనే మృతి(Farmer dies) చెందాడు. ఈ విషాద సంఘటన దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో చోటు చేసుకుంది.
పంటల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలకు తగిలి ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన జెల్ల పెద్ద ముత్తన్న (60) పొలంలో మందు చల్లేందుకు వెళ
Electric shock | పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు, మరో రైతు కోతుల నుంచి తన పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్లో గురువారం జరిగింద�
సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్తు హై టెన్షన్ వైర్లు తగిలి షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.
అప్పుల బాధలు భరించలేక ఓ కౌలు రైతు తనువు చాలించాడు. ఈ ఘటన బుధవారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం కన్గల్ గ్రామంలో చోటుచేసుకుంది. దొమ్మాట స్వామి (35) కన్గల్ గ్రామానికి చెందిన పెద్దమాతర మల్లయ్య వద్ద మూడెకరాల భూ
Mahbubnagar | దొంగతనానికి వచ్చి కరెంట్ షాక్ కొట్టి(Electric shock) ఇద్దరు దొంగలు మృతి(Thieves died) చెందారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా(Mahbubnagar) మిడ్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్న
Narayanaguda | గణేష్ మండపం వద్ద విద్యుత్షాక్(Electric shock) తగిలి టెంట్హౌస్లో పనిచేసే ఓ యువకుడు మృతి( young man died )చెందిన సంఘటన మంగళవారం నారాయణగూడ పీఎస్ పరిధిలో(Narayanaguda PS area) చోటు చేసుకుంది.