మంథని రూరల్, జూలై 26: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్లో కరెంట్ షాక్తో రైతు దండిగా కొమురయ్య(65) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకా రం.. కొమురయ్య శనివారం ఉద యం 5 గంటలకు పొలానికి వెళ్లా డు.
ఒడ్డుపై ఉన్న కరెంట్ స్తంభం సపోర్టు వైరుకు పాలిపోయి ఉన్న మోటర్ వైరు ఇతనికి తగలడంతో విద్యుదాఘాతానికి గురై అకడికక డే మృతి చెందాడు. భార్య గట్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.