కాంగ్రెస్ సర్కార్ అసమగ్ర ధాన్యం కొనుగోళ్ల కారణంగా మరో రైతు ఊపిరి ఆగింది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 45 రోజులు కొనుగోలు కేంద్రంలో నిరీక్షించడమే గాకుండా, భారీగా ధాన్యం తరుగు తీయడంతో మనోవేదనకు గురైన రైతు గుండె
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్లో శుక్రవారం చోటుచేసుకున్నది. లక్ష్మాపూర్కు చెందిన రైతు రాపాణి ఆంజనేయులు (45) తన పొలంలో పత్తి విత్తనాలు వేస్తుండ
కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమవుతున్న యి. ఆదుకొనేవారు కానరాక ఓ రైతన్న నిండు ప్రాణాన్ని బలి తీసుకొన్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన పా
కొయ్యకాలు తగులబెడుతుండగా ఊపిరాడక ఓ రైతు మృతి చెందిన విషాదకర ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలో చోటుచేసుకున్నది. తాళ్లపెల్లికి చెందిన రైతు ఎలుక నారాయణ (70) వానకాలం సాగు కోసం తన ఎకరన్�
వడ్ల కొనుగోలు కోసం ఎదురుచూస్తూ వడదెబ్బ సోకి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్కు చెందిన రాచర్ల రవి (49) ప్రాణాలు కోల్పోయాడు. రవి నెల క్రితం పెద్దూర్ స్పిన్నింగ్ మిల్లులోని కొనుగోలు కేంద్రానికి ధ�
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి మరీ పంటలు పండిస్తే ధాన్యం కొనే నాథుడు లేక అన్నదాతలు చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం. మైలారం గ్రామానికి చెందిన రైతు బోగారపు మారయ్య (60) వంట చెరుకు కోసం శనివారం ఎడ్లబండి కట్టుకొని స
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో ఓ రైతు వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన చాకలి మల్లయ్య (48) తనకున్న రెండెకరాల్లో పండించిన ధాన్యాన్ని దర్గా సమీపంలో రెండు రోజులుగా ఆరబోస్తూ స్వల్ప అస్వస్థత�
విద్యుత్షాక్తో రైతు మృతి చెందిన సంఘటన నాగారం మండలం నాగారం బంగ్లా గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. నాగారం బంగ్లా గ్రామానికి చెందిన రైతు కన్నెబోయిన యాదయ్య గురువారం పొలంలో పని చేయడానికి వెళ్లాడు.
వ్యవసాయ పొలంలో రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాలిలా.. నవాబ్పేట మండలం చిన్న మేఘ్యానాయక్ తండాకు చెందిన గిరిజన రైతు మేగావ�