వ్యవసాయ పొలంలో రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాలిలా.. నవాబ్పేట మండలం చిన్న మేఘ్యానాయక్ తండాకు చెందిన గిరిజన రైతు మేగావ�
వ్యవసాయ పొలంలో కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్పేట మండలం చిన్న మేఘ్యానాయక్ తండాకు చెందిన గిరిజన రైతు మేగావత్ వ
కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మం డలం పగిడిమర్రిలో విషాదాన్ని నిం పింది. స్థానికులు, ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మగ్దూంఅలీ (54) తిప్రాస్పల్లి శివారులో
మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం కూచన్పల్లిలో విద్యుత్ షాక్కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన రైతు కుకుట్ల లచ్చయ్య (52) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్త
పొలం పనులు చేస్తుండగా గుండెపోటు రావడంతో ఓ రై తు కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట్లో విషాదం నిం పింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి
విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన ఘటన సిద్దిపేట జల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. నర్మెటకు చెందిన పొన్నాల (జామచెట్టు) శ్రీనివాస్రెడ్డి తన వ్యవసా
భూ వివాదంపై పోలీసులు విచారణ చేస్తుండగా ఓ రైతు గుండెపోటుకు గురై కుప్పకూలాడు. దీంతో వెంటనే అప్రమత్తమై చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన సూర్యాప�
ప్రమాద వశాత్తు వరి కోత మిషన్లో పడి రైతు మృతిచెందినట్లు ఎస్సై శివకుమార్ తెలిపా రు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు వన పర్తి మండలం అంకూర్ గ్రామానికి చెంది న రాకాసి శ్రీనివాస్రెడ్డి (45) పెద్దమం దడి మండల శివారు
అడవి పంది దాడిలో రైతు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా దేవగిరిపట్నంలో బుధవారం ఉదయం జరిగింది. దేవగిరిపట్నం గ్రామానికి చెందిన రైతు వెంకట్రెడ్డి(65) కార్తిక పౌర్ణమి సందర్భంగా తన భార్య ధనమ్మను బైక్పై తీసుక�