పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భూక్య మల్లేష్ నాయక్ (47) అనే రైతు తన పొలంలో పిట్టల బెదిరింపు కోసం ఆదివారం అల్యూమినియం రీల్ విద్యుత్ 11 కెవి వైర్లపై వేయగా అది ప్రమాదవశాత్తు పొలంల
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం మాణిక్యారం గుడితండాలో శుక్రవారం గుండెపోటుతో రైతు మృతి చెందాడు. గుడితండాకు చెందిన భూక్య కోటయ్య (49) ఉదయం చాతి నొప్పితో కింద పడిపోయాడు.
విద్యుత్తు షాక్తో ఓ రైతు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా లో చోటుచేసుకున్నది. షాబాద్ మండలంలోని ఉబ్బగుంట గ్రామానికి రైతు చంద్రయ్య(62) గురువారం పొలానికి వెళ్లాడు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి, బుధవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ఓ యువకుడు, ఓ రైతు మృతిచెందగా, మరో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. రెండ�
పిడుగుపాటుకు రైతు మృతి చెందిన సంఘటన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో బుధవారం జరిగింది. మడుపల్లికి చెందిన గడిపూడి వీరభద్రరావు (56) తన పొలంలో నాలుగు రోజుల క్రితం మిర్చి మొక్కలను నాటాడు.
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూరు శివారులో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్పునూరుకు చెందిన చాగల రాములు(50) మూడెకరాల్లో వరి సా�
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన రైతు గరిగంటి మల్లయ్య (55) ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్లయ్యను అతని కొడుకు రమేశ్ చెరువు వద్ద గల పొలాని�
పొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన రైతును 108 అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తున్న క్రమంలో ఆక్సిజన్ అందక మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. రైతు కుటుంబ �
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్లో కరెంట్ షాక్తో రైతు దండిగా కొమురయ్య(65) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకా రం.. కొమురయ్య శనివారం ఉద యం 5 గంటలకు పొలానికి వెళ్లా డు.
ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లి (కొత్తపేట)కి చెందిన ముత్తినేని సదాశివరావు(45) అనే రైతు డెంగీ జ్వరంతో మృతిచెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సదాశివరావుకు వారం క్రితం జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆర్�
తన కూతురు స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అడిగినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అతడి భార్య దాడి చేసిన ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన బీజేపీ పాలిత మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలోని పూర్ణల�
పత్తిపంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం రాంపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఏఎస్సై అంజయ్య కథనం ప్రకారం.. చారకొండ మండలం రాంపూర్కు చెం