బోరు మోటర్కు మరమ్మతులు చేస్తుండగా, ఓ రైతు కూలి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నాగాపూర్లో గురువారం చోటుచేసుకున్నది. చెన్నూర్ ఎస్ఐ వెంకటేశ్వర్రావు కథనం ప్రకారం.. నాగాపూర్ గ్రామాని�
బావిలో పూడిక తీసే పనులు చూసేందుకు తాడు సాయంతో లోపలికి దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారిపడి రైతు మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫానగర్లో చోటుచేసుకున్నది.
Warangal | వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో పట్టాలు దాటుతున్న యువ రైతును రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి వరంగల్ - చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది.
పంటపొలానికి మోటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్(Electric shock) తగిలి ఓ రైతు మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటుచేసుకుంది.
సహకార బ్యాంకు అధికారుల వేధింపులతో ఓ దివ్యాంగ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ‘27 ఏండ్ల కిందట మీ నాన్న తీసుకున్న రూ.40 వేల అప్పు ఇప్పుడు వడ్డీతో 1.68 లక్షలు అయ్యింది.. మీరు చెల్లిస్తే సరి.. లేదంటే భూమి వేలం వేస్తాం’ అ�
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. వ్యవసాయ పొలంలో యూరియ మందు చల్లుతుండగా కొడుకుకు విద్యుత్ షాక్ తగిలింది. కుమారుడిని కాపాడే ప్రయత్నంలో తండ్రి మృత్యువాత పడిన సంఘటన శామీర్ ప�
Nirmal | నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామానికి చెందిన రైతు బోర నర్సయ్య(45) మొక్కజొన్న పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎర్తింగ్ వైర్ తగిలి మృతి(Farmer dies) చెందాడు.
పంటలు పండకపోవడం, అప్పులు తీర్చలేక రెకల కష్టం చేసుకొని బతుకుతున్న రైతు రుణమాఫీపై గంపెడాశలు పెట్టుకున్నాడు. అటు రుణమాఫీ కాక ఇటు రైతు భరోసా లేక తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెం దాడు.
విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్దిన్నె గ్రామ పంచాయతీ వేడుకరావుపల్లి తండాకు చెందిన అమ్రున�
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్లో విద్యుత్తుషాక్తో ఓ రైతు మృతి చెందినట్టు ఎస్సై ఆంజనేయులు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకా రం.. సంగమేశ్వర్ గ్రామానికి చెందిన మొగుల్ల సిద్దయ్య(59) అడ
Nirmal | నిర్మల్(Nirmal )జిల్లా దిలావర్పూర్ మండలంలోని సాంగ్వీ గ్రామానికి చెందిన రైతు పంతులు భూమన్న(69) విద్యుత్ షాక్తో(Electric shock) చేనులోనే మృత్యువాత పడ్డాడు.
Nagarkurnool | ప్రమాదవశాత్తు నీటి సంపులోపడి ఓ రైతు మృతి(Farmer dies) చెందిన విషాదకర సంఘటన నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకున్నది.
కొత్తగా నిర్మించే బైపాస్ రోడ్డులో భూమి పోతుందనే ఆందోళనతో గుండెపోటు రాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఓ రైతు. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అ�