నాగర్కర్నూల్ జిల్లాలో పాముకాటుతో రైతు మృతి చెందిన ఘటన చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములకు చెందిన యువ రైతు నాగపురి శివ (28) గ్రామ శివారులో ఉన్న పొలంలో సాగు చేసి�
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం నీర్సాబ్తండాకు చెం దిన రైతు రమేశ్నాయక్(36)కు రెండున్నర ఎకరాల పొలం ఉన్నది. వరి సాగుకు నీళ్లు పెట్టేందుకు శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లాడు.
Electric shock | సిద్దిపేట(Siddipet) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో(Electric shock) ఓ రైతు పొలంలోనే మృతి(Farmer dies) చెందాడు. ఈ విషాద సంఘటన దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో చోటు చేసుకుంది.
Electric shock | నీళ్ల కోసం మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్(Electric shock) తగిలి యువ రైతు మృతి(Farmer dies) చెందాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
Electric shock | వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్తో(Electric shock )రైతు మృతి(Farmer dies) చెందిన సంఘటన మెదక్(Medak) జిల్లా నిజాంపేటలో ఆదివారం చోటు చేసుకుంది.
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు రైతులు కరెంట్ షాక్కు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు.
Electric shock | విద్యుత్ షాక్(Electric shock )తో రైతు మృతి(Farmer )చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో బుధవారం చోటు చేసుకుంది.
Medak | పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన పట్నం శంకరయ్య( 61 )అనే రైతు విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు పాపన్నపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి వెల్లడించారు.
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివంపేట మండలం పెద్ద గొట్టుముక్ల గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై కౌలు రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుమ్మరి పెంటయ్య (35) అనే రైతు �
మధ్యప్రదేశ్లో ఎరువుల కొరత కారణంగా ఓ రైతు మరణించాడు. గుణ జిల్లాలోని గోయల్హీడా గ్రామానికి చెందిన రామ్ప్రసాద్(38) ఈ నెల 20న ఎరువుల కోసం క్యూలో నిలబడి కుప్పకూలాడు.
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాక్షి సంతకం కోసం వచ్చి గుండె నొప్పితో ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కురవి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..మ
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపురం మండలం బస్వరాజుపల్లెకు చెందిన సంపత్ నాలుగు ఎకర�
గజ్వేల్ రూరల్, ఏప్రిల్17 : కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అహ్మదీపూర్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుంట బక్కోల్ల అంజిరెడ్డి రోజు మాదిరిగ�
మనోహరాబాద్, ఫిబ్రవరి 28 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్షాక్తో కౌలు రైతు మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల