Electric shock | విద్యుత్ షాక్(Electric shock )తో రైతు మృతి(Farmer )చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో బుధవారం చోటు చేసుకుంది.
Medak | పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన పట్నం శంకరయ్య( 61 )అనే రైతు విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు పాపన్నపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి వెల్లడించారు.
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివంపేట మండలం పెద్ద గొట్టుముక్ల గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై కౌలు రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుమ్మరి పెంటయ్య (35) అనే రైతు �
మధ్యప్రదేశ్లో ఎరువుల కొరత కారణంగా ఓ రైతు మరణించాడు. గుణ జిల్లాలోని గోయల్హీడా గ్రామానికి చెందిన రామ్ప్రసాద్(38) ఈ నెల 20న ఎరువుల కోసం క్యూలో నిలబడి కుప్పకూలాడు.
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాక్షి సంతకం కోసం వచ్చి గుండె నొప్పితో ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కురవి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..మ
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపురం మండలం బస్వరాజుపల్లెకు చెందిన సంపత్ నాలుగు ఎకర�
గజ్వేల్ రూరల్, ఏప్రిల్17 : కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అహ్మదీపూర్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుంట బక్కోల్ల అంజిరెడ్డి రోజు మాదిరిగ�
మనోహరాబాద్, ఫిబ్రవరి 28 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్షాక్తో కౌలు రైతు మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల
క్రైం న్యూస్ | వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ స్టాటర్ను రిపేరు చేస్తూ కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
క్రైం న్యూస్ | మొక్కజొన్న చేనుకి రక్షణగా విద్యుత్ తీగ అమర్చాడు.
శనివారం సాయంత్రం మంగ్య నాయక్ అనే మరో రైతు గడ్డి కోయడానికి వెళ్లి విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
వికారాబాద్ : విద్యుదాఘాతంతో ఓ కౌలు రైతు మృతి చెందిన సంఘటన జిల్లాలోని మోమిన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లగుడుపల్లి అనుసంధానమైన ఎల్లామ్మగ�