కామారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దకొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన రైతు గౌస్(45) విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. గౌస్ తన పొలానికి నీరు పారించేందుకు వెళ్లగా విద్యుదాఘా�
మెదక్ : విద్యుత్ వైర్లు మరమ్మతు చేస్తుండగా కరెంటు షాక్కు గుర ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన హవేళి ఘణపూర్ మండలం బొగుడభూపతిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంద మొగులయ�