పొలం పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలు రాజన్న సిరిసిల్ల, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన�
విద్యుత్ షాక్ (Current Shok) తగిలి రెండు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేటలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట గ్రామానికి చెందిన పల్లె రమేశ్కు రెండు పాడి బ�
విద్యుత్తు షాక్ తగిలి పాఠశాల విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన వికారాబాద్లో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రాథమిక పాఠశాల బయట ఎలాంటి రక్ష
విద్యుత్ ప్రమాదంలో గొర్రెలకాపరి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గౌరెడ్డిపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ కథనం ప్రకారం.. గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన దాగేటి మల్లేశం (38) అన
ఆత్మకూరు(ఎం) మండలంలోని లింగరాజుపల్లిలో విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుషి గణేష్ (26) తన ఇంటి మరమ్మతు పనుల్లో భాగంగా
సిమెంట్ పనుల కోసం ఇనుప పైపులతో గోవా �
పాఠశాల ఆవరణలోని బోరుమోటర్ ఆన్చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి విద్యార్థి గాయపడ్డాడు. ఈ క్రమంలో స్పృహకోల్పోవడంతో ఓ ఉపాధ్యాయుడు వెంటనే సీపీఆర్ చేయగా కదలిక రావడంతో దవాఖానకు తరలించారు.
Jagtial | అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఓ రైతు తన పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. ఆ విద్యుత్ తీగలు తగలడంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు.
నెల రోజుల క్రితం రామంతాపూర్లో కృష్ణాష్టమి సందర్భంగా విద్యుత్ షాక్కు గురై ఐదుగురు మృతి చెందారు.. ఈ ఘటనతో నగరంలో కేబుల్ వైర్లను ఇష్టానుసారంగా కట్ చేసి సామాన్య ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది.