రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులపై ట్రూ అప్ చార్జీల రూపంలో మరో భారం పడనున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,607 కోట్ల ట్రూ అప్ చార్జీలకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి �
విద్యుత్తు షాక్తో ఇద్దరు రైతులు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్కు చెందిన తుమ్మల ఎల్లం (50) వ్యవసాయ పనులకు పొలానికి వెళ్లాడు. బోరు స్టార్టర్ ఫ్యూజు వైరు సరిచేస్తుండగా షాక్కు గురై అకడికకడే మృత
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో విద్యుత్ షాక్ తో పాడి పశువు మృతి చెందింది. గ్రామానికి చెందిన ఈరవేణి రాజు కు చెందిన పాడి పశువుమేత కోసం పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు ఆవు దాన
మక్కజొన్నకు నీరు పెట్టడానికి వెళ్లిన ఓ రైతు కరెంటు షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకున్నది. ఖానాపూర్ మండలం సుర్జాపూర్కు చెందిన రైతు పన్నెల వెంకట్రాములు(54) తనకున్న ఐ
సింగరేణి మండల పరిధిలోని బొక్కలతండా గ్రామానికి చెందిన అజ్మీర అజయ్ (25) తిరుమలాయపాలెం మండల కేంద్రంలో డెకరేషన్ పనులు చేస్తూ విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.
పొలం పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలు రాజన్న సిరిసిల్ల, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన�
విద్యుత్ షాక్ (Current Shok) తగిలి రెండు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేటలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట గ్రామానికి చెందిన పల్లె రమేశ్కు రెండు పాడి బ�
విద్యుత్తు షాక్ తగిలి పాఠశాల విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన వికారాబాద్లో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రాథమిక పాఠశాల బయట ఎలాంటి రక్ష