కష్టపడి పెంచుకున్న బర్రెలు కళ్లముందే విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో ఓ రైతు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కట్టంగూర్ మండలంలోని గార్లబాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తేలువారిగూడెం గ్రామానికి
హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా పాతబస్తీలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఇద్దరు యువకులు కరెంట్షాక్తో ప్రాణాలు కోల్పోయారు. పాతబస్తీలో కురిసిన భారీ వర్షాని�
మేము రైతు నేస్తాలం. కరెంటు షాక్కు బలైన మూగజీవాలం. మా వంటి చావు ఏ జీవికి రావొద్దని ఆత్మఘోష వినిపిస్తున్నం.. మాది, మా యజమాని నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్(నర్సింగాపూర్)కు చెందిన బొడ్డు సత్�
బీర తోటకు నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు వైరు తగిలి కరెంట్ షాక్కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోరండ్లపల్లి శివారులో బుధవారం చోటుచేసుకున్నది.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనిపూర్ శివారులో ఓ రైతు విద్యుత్తు షాక్తో మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సిద్దాపూర్కు చెందిన బామన్ సాఖి (53) కూనిపూర్ శివారులో పొ�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన చింతకుంట్ల పున్నమ్మ సోమవారం ఉదయం తన ఇంటి దగ్గర ఉన్న మోటార్ వేయడానికి ప్లగ్ కరెంట్ బోర్డులో పెడుతుండగా ఒక్కసారిగా షాక్కు గు�
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘ టన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. గండీ డ్ మండలం పెద్దవార్వల్ గ్రామానికి చెందిన రైతు గొల్ల రాములు (61) నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు.
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. భూత్పూరు మండలం భట్టుపల్లికి చెందిన తిరుమలయ్య (50) అదే గ్రామంలో గోపాల్గౌడ్కు చెందిన రెండున్నర ఎకర�