టేకులపల్లి మండలంలోని బోడు గ్రామ పంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పోచం స్వరూప అత్త చుక్కమ్మ (55) బుధవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర�
Electric shock | జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో లైన్మెన్ కరుణాకర్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చీటకోడూరు గ్రామంలో చోటు చేసుకుంది.
బోధన్ మండలంలోని ఊట్పల్లి గ్రామం లో విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ షాక్తో దంపతులు మృతిచెందారు. భర్తను కాపాడబోయి భార్య కూడా మృత్యువాతపడగా, బాధిత కుటుంబంలో విషాదం నింపింది. స్థానికులు, పోలీసులు తెలి�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్లో విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ లైన్మెన్ సంజీవ్కు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్ర�
స్టోర్స్లో విద్యుత్ సామగ్రి లేదు.. కావాల్సిన పరికరాలు దొరకడం లేదు..ట్రాన్స్ఫార్మర్లు రావడం లేదు.. స్థానికంగా పనులు చేయాలంటే సెక్షన్ కాంట్రాక్టర్లకు కావాల్సిన సామగ్రి సైతం అందుబాటులో ఉండడం లేదు.. ఇది �
ట్రాన్స్ కో లైన్ ఇన్స్ పెక్టర్ ఆనందరావు నిర్లక్ష్యంతో జరిగిన విద్యుత్ షాక్ తో మంటల్లో తీవ్రంగా గాయపడిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన కట్ట అశోక్ అనే దినసరి ఎలక్ట్రికల్ వర�
బడిబాట పట్టిన తొలిరోజే ఓ విద్యార్థి ప్రమాదానికి గురై ప్రాణపాయ స్థితికి చేరుకున్న ఘటన సోమవారం కొండమల్లేపల్లిలో చోటు చేసుకుంది. వేసవి సెలవుల అనంతరం సోమవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న క్రమంల�
పాఠశాల ప్రారంభమైన తొలిరోజే ఓ విద్యార్థి ప్ర మాదానికి గురైన ఘ టన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోటుచేసుకున్నది. వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యా యి. ఈ క్రమంలో కొండమల్లేపల్లిలో జ�
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీధర్ నిర్లక్ష్యం వల్ల నాంపల్లి మండలం బండ తిమ్మాపురం గ్రామానికి చెందిన రామ్ చరణ్ విద్యుత్ షాక్కు గురైనట్లు బీఆర్ఎస్వీ దేవరకొం
నాలుగు రోజుల్లో నాలుగు మరణాలు.. ఏ పాపం తెలియని అమాయకులను కరెంటు తీగలు బలిగొన్నాయి.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం నగరవాసులకు ప్రాణసంకటంగా మారుతున్నది. బాధిత కుటుంబాలకు గుండె కోత మిగిలిస్తున్నది. ఇటీవల బండ్ల�
శంషాబాద్ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి వీస్తున్న గాలివాన బీభత్సానికి చెట్లు విరిగిపోవడంతోపాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. నర్కూడ గ్రామంలో మల్లేష్యాదవ్ అనే రైతుకు చెందిన నాలుగు గేదెలు విద్యుత్ �
వర్షం బీభత్సానికి చెట్లు కూలడంతో తెగిన విద్యుత్ తీగలు తగిలి తండ్రీ కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
కష్టపడి పెంచుకున్న బర్రెలు కళ్లముందే విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో ఓ రైతు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కట్టంగూర్ మండలంలోని గార్లబాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తేలువారిగూడెం గ్రామానికి