వ్యవసాయ పొలంలో రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాలిలా.. నవాబ్పేట మండలం చిన్న మేఘ్యానాయక్ తండాకు చెందిన గిరిజన రైతు మేగావ�
వ్యవసాయ పొలంలో కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్పేట మండలం చిన్న మేఘ్యానాయక్ తండాకు చెందిన గిరిజన రైతు మేగావత్ వ
విద్యుదాఘాతానికి ఇద్దరు రైతులు బలయ్యారు. ఈ ఘటనలు మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కొటియాతండాకు చెందిన రైతు తేజావత్ హేమ (65) ఆదివారం ఉదయం పొల�
కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మం డలం పగిడిమర్రిలో విషాదాన్ని నిం పింది. స్థానికులు, ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మగ్దూంఅలీ (54) తిప్రాస్పల్లి శివారులో
మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం కూచన్పల్లిలో విద్యుత్ షాక్కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన రైతు కుకుట్ల లచ్చయ్య (52) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్త
ఆస్తి దక్కకుండా చేస్తున్నదన్న కోపంతో ఓ అల్లుడు తన అత్తకు కరెంట్ షాక్ పెట్టి చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జరిగింది. ఎస్సై సాయికుమార్ కథనం ప్రకారం.. గార్ల మండలం సీతంపేట గ్రామ పంచాయతీ పరిధి�
Current Shock | పతంగి కోసం వెళ్లి కరెంట్ షాక్ తగిలి ఓ బాలుడికి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి సమీపం ప్రగతినగర్కు చె
అర్వపల్లి మండల పరిధిలోని అడివెంల గ్రామంలో విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి చెందాడు. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం కాసరాబాద్ గ్రామానికి చెందిన పంతం నాగయ్య (32) గత కొన్ని సంవత్సరాలుగా..
మెతుకుసీమ మెదక్ జిల్లాలో అన్నదాతలకు కరెంట్ షాక్ ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి 13 గంటలు మించి కరెంట్ సరఫరా కావడం లేదు. దీంతో పాటు రాత్రిపూట కరెంట్ ఇస్తుండడంతో రైతులు విద్యుత్
విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన ఘటన సిద్దిపేట జల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. నర్మెటకు చెందిన పొన్నాల (జామచెట్టు) శ్రీనివాస్రెడ్డి తన వ్యవసా
విద్యుదాఘాతం తో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ పాఠశాలలో మంగళవారం చోటుచేసుకున్నది. ఇంద్రకల్ జడ్పీహెచ్ఎస్లో మంగళవారం పాఠశాల ప్రహరీకి ఆనుకొని ఉన్న స్తంభం తీ�
నేను దుక్కిటెద్దును.. కరెంట్ షాక్కు బలైన రైతు నేస్తాన్ని.. నాలాంటి పరిస్థితి మరో జీవికి రావొద్దని నా ఆత్మఘోష వినిపిస్తున్న.. నాది, నా యజమాని ఓదెల మండలం అబ్బిడిపల్లికి చెందిన మల్లవేణి సదయ్యది విడదీయలేని �