Jagtial | అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఓ రైతు తన పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. ఆ విద్యుత్ తీగలు తగలడంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు.
నెల రోజుల క్రితం రామంతాపూర్లో కృష్ణాష్టమి సందర్భంగా విద్యుత్ షాక్కు గురై ఐదుగురు మృతి చెందారు.. ఈ ఘటనతో నగరంలో కేబుల్ వైర్లను ఇష్టానుసారంగా కట్ చేసి సామాన్య ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది.
విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శెకెల్లి రాజు(40) బుధవారం తన వ్యవసాయ పొ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భూక్య మల్లేష్ నాయక్ (47) అనే రైతు తన పొలంలో పిట్టల బెదిరింపు కోసం ఆదివారం అల్యూమినియం రీల్ విద్యుత్ 11 కెవి వైర్లపై వేయగా అది ప్రమాదవశాత్తు పొలంల
విద్యుత్తు షాక్తో ఓ రైతు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా లో చోటుచేసుకున్నది. షాబాద్ మండలంలోని ఉబ్బగుంట గ్రామానికి రైతు చంద్రయ్య(62) గురువారం పొలానికి వెళ్లాడు.
పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన పర్శ రాజయ్య అనే గొర్రెల కాపరికి చెందిన రెండు గొర్రెలు ఆదివారం విద్యత్ షాక్ తో మృతి చెందాయి. పర్శ రాజయ్య గ్రామ సమీపంలోకి గొర్రెల మందతో మేతకు వెళ్లగా, విద్యుత్ ట�
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూరు శివారులో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్పునూరుకు చెందిన చాగల రాములు(50) మూడెకరాల్లో వరి సా�
గణేశ్ మండపం వద్ద బ్యానర్ సరిచేస్తుండగా.. విద్యుత్ షాక్ కొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. రవీంద్రనాయక్ నగర్ బంజారా హోటల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని చూసేందుకు స్థానికంగా నివసించే ఆటో డ్రైవర్ కేత�
Old City : వినాయక చవితి పండుగ వేళ ఓల్డ్ సిటీలో విషాదం చోటు చేసుకుంది. రవీంద్ర నాయక్ నగర్ని గణేశుడి మండపం (Ganesh Mandap) వద్ద బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్తో భరత్ (Bharath) అనే యువకుడు మృతి చెందాడు.
పొలంలో ట్రాక్టర్తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగ తగిలి ఓ రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది.