సుజాతనగర్ మండల పరిధిలోని 23వ డివిజన్లో గల మంగపేటలో బుధవారం వీధిలైట్లు మారుస్తుండగా కరెంట్ షాక్ తగిలి మున్సిపల్ సిబ్బంది భూక్య జైత్రం తీవ్ర గాయాలపాలయ్యాడు. తలకి తీవ్ర గాయమై...
హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్కులో విద్యుత్తు షాక్తో ఎలుగుబంటి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూపార్క్లోని ఎన్క్లోజర్లో మూడు ఎలుగుబంట్లను ఉ ంచారు. రాత్రి నిద్రిం�
కరెంట్ షాక్తో విద్యుత్శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన రంగనాయకులు(39) రహ్మత్నగర్లో నివాసం ఉంటూ టీఎస్పీ
పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లో ఓ రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మల్లంపల్లి మండలం దేవనగర్ గ్రామంలోచోటు చేసుకుంది.
వ్యవసాయ భూమి వద్ద పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతిచెందిన ఘటన శనివారం వేర్వేరు చోట్ల చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం విశ్వనాథపల్లికి చెందిన వడ్డే ఉ�
విద్యుత్ షాక్తో బోరు బావి మోటార్ తీసే మెకానిక్ మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. రైతులు, ప్రజల అజాగ్రత్త.. అవగాహన లోపంతో ప్రజలు, మూగజీవాలు విద్యుత్ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా విద్యుత్ వైర్లు సరిచేస
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో సామంతుల పోచాలు అనే వ్యక్తికి చెందిన పాడి గేదే గ్రామంలోని ట్రాన్స్ ఫార్మర్ ను రాకడంతో విద్యుత్ షాక్ తగిలి మూగజీవి మరణించింది. ఈ సంఘటన పెంపకం దారుడి ఎద
పొలం పనులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ ఘటనలు జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల జిల్లా ధరూరు మండలం నెట్టెంపాడుకు చెందిన
విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందిన ఘటన బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ (45) అనే రైతు గురువారం గ్రామ శివారులోని తన పొ
ట్రాన్స్ఫార్మర్ ఫీజు సరిచేస్తూ విద్యుత్ షాక్కు గురై కౌలు రైతు మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామపంచాయతీలోని శాలగుండ్ల పల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంద�
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం కరెంట్ షాక్తో మహిళ (55) మృతి చెందింది. గ్రామానికి చెందిన కోలగోట్ల ఆండాలమ్మ, భర్త జానారెడ్డితో కలిసి..