విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. రైతులు, ప్రజల అజాగ్రత్త.. అవగాహన లోపంతో ప్రజలు, మూగజీవాలు విద్యుత్ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా విద్యుత్ వైర్లు సరిచేస
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో సామంతుల పోచాలు అనే వ్యక్తికి చెందిన పాడి గేదే గ్రామంలోని ట్రాన్స్ ఫార్మర్ ను రాకడంతో విద్యుత్ షాక్ తగిలి మూగజీవి మరణించింది. ఈ సంఘటన పెంపకం దారుడి ఎద
పొలం పనులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ ఘటనలు జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల జిల్లా ధరూరు మండలం నెట్టెంపాడుకు చెందిన
విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందిన ఘటన బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ (45) అనే రైతు గురువారం గ్రామ శివారులోని తన పొ
ట్రాన్స్ఫార్మర్ ఫీజు సరిచేస్తూ విద్యుత్ షాక్కు గురై కౌలు రైతు మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామపంచాయతీలోని శాలగుండ్ల పల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంద�
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం కరెంట్ షాక్తో మహిళ (55) మృతి చెందింది. గ్రామానికి చెందిన కోలగోట్ల ఆండాలమ్మ, భర్త జానారెడ్డితో కలిసి..
టేకులపల్లి మండలంలోని బోడు గ్రామ పంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పోచం స్వరూప అత్త చుక్కమ్మ (55) బుధవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర�
Electric shock | జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో లైన్మెన్ కరుణాకర్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చీటకోడూరు గ్రామంలో చోటు చేసుకుంది.
బోధన్ మండలంలోని ఊట్పల్లి గ్రామం లో విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ షాక్తో దంపతులు మృతిచెందారు. భర్తను కాపాడబోయి భార్య కూడా మృత్యువాతపడగా, బాధిత కుటుంబంలో విషాదం నింపింది. స్థానికులు, పోలీసులు తెలి�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్లో విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ లైన్మెన్ సంజీవ్కు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్ర�
స్టోర్స్లో విద్యుత్ సామగ్రి లేదు.. కావాల్సిన పరికరాలు దొరకడం లేదు..ట్రాన్స్ఫార్మర్లు రావడం లేదు.. స్థానికంగా పనులు చేయాలంటే సెక్షన్ కాంట్రాక్టర్లకు కావాల్సిన సామగ్రి సైతం అందుబాటులో ఉండడం లేదు.. ఇది �
ట్రాన్స్ కో లైన్ ఇన్స్ పెక్టర్ ఆనందరావు నిర్లక్ష్యంతో జరిగిన విద్యుత్ షాక్ తో మంటల్లో తీవ్రంగా గాయపడిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన కట్ట అశోక్ అనే దినసరి ఎలక్ట్రికల్ వర�
బడిబాట పట్టిన తొలిరోజే ఓ విద్యార్థి ప్రమాదానికి గురై ప్రాణపాయ స్థితికి చేరుకున్న ఘటన సోమవారం కొండమల్లేపల్లిలో చోటు చేసుకుంది. వేసవి సెలవుల అనంతరం సోమవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న క్రమంల�
పాఠశాల ప్రారంభమైన తొలిరోజే ఓ విద్యార్థి ప్ర మాదానికి గురైన ఘ టన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోటుచేసుకున్నది. వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యా యి. ఈ క్రమంలో కొండమల్లేపల్లిలో జ�