Collector Koya Sri Harsha | జిల్లాలోని రామగుండం మండలంలోని జంగాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నెలాఖరులోగా లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
ఇటుకబట్టీల ప్రాంగణంలో ఆడుకుంటున్న చిన్నారులపై కుక్కలు దాడిచేయడంతో ఓ చిన్నారి మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకున్నది.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ నియంత, ప్రజా కంటకపాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేసి పలువురు అధికారులను పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం రాయదండికి చెందిన రైతు వెంకటస్వామి.. తన ఐదెకరాల భూమి ఇతరుల పేరుమీద ధరణిలో న�
భూ భారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ లావాదేవీల ప్రక్రియను సరళతరం చేశామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, పూర్తిగా అధ్వానం పట్టించింది. సులువుగా భూ బదలాయింపులు జరిగే ధరణి పోర్టల్ను పక్కన పెట్టి రై�
ACB Raid | కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని కోరిని బాధితుడి నుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఓ వ్యక్తి 55 ఏండ్ల తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలకు చెందిన గంట్ల నర్సమ్మ-పెద్దపాపయ్య దంపతులకు ఆరుగురు సంతానం.
గంట వ్యవధిలో తండ్రీ కొడుకు అనారోగ్యంతో మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రాజేశం (56) పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ గురువారం మధ్�