భూ భారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ లావాదేవీల ప్రక్రియను సరళతరం చేశామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, పూర్తిగా అధ్వానం పట్టించింది. సులువుగా భూ బదలాయింపులు జరిగే ధరణి పోర్టల్ను పక్కన పెట్టి రై�
ACB Raid | కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని కోరిని బాధితుడి నుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఓ వ్యక్తి 55 ఏండ్ల తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలకు చెందిన గంట్ల నర్సమ్మ-పెద్దపాపయ్య దంపతులకు ఆరుగురు సంతానం.
గంట వ్యవధిలో తండ్రీ కొడుకు అనారోగ్యంతో మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రాజేశం (56) పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ గురువారం మధ్�
పెద్దపల్లి జిల్లా మంథని, మల్హర్ మండలాల మధ్య మానేరు నదిలోని చెక్డ్యామ్ నిర్మాణంపై అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టంచేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్చౌక్లో ఆపరేషన్ చౌరస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని టాక్సీ స్టాండ్ పక్కన గల ప్రభుత్వ స్థలంలో ఉన్న దుకాణాలను రామగుండం టౌన్ ప్లానింగ్ �
నాడు ఉద్యమ నేతగా కేసీఆర్ చేపట్టిన దీక్ష యావత్ దేశాన్నే కుదిపేసిందని, అది తెలంగాణ చరిత్రలో దీక్షా దివస్గా నిలిచిపోయిందని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అభివర్ణించార�
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారంటూ 2017లో పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ పోలీస్ స్