బ్యాంక్ మేనేజర్ తప్పిదంవల్ల రుణమాఫీకి దూరం కావాల్సి వచ్చిందని పెద్దపల్లి జిల్లా రామగిరి మండ లం బేగంపేట కేడీసీసీ బ్యాంక్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన గట్టు వామన్రావు దంపతుల (న్యాయవాదులు) హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్లో కరెంట్ షాక్తో రైతు దండిగా కొమురయ్య(65) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకా రం.. కొమురయ్య శనివారం ఉద యం 5 గంటలకు పొలానికి వెళ్లా డు.
న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేయాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ సివిల్
Collector Koya Sriharsha | పల్లె దవాఖానా ద్వారా గ్రామంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రాదమిక వైద్యానికి అవసరమైన అన్ని రకాల మందులు సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. పారుపల్లి గ్రామంలోని ఎంపీపీఎస